ప్రధాన మంత్రి కార్యాలయం

స్వర్ణపతకం సాధించిన ఇండియన్ మెన్స్ షూటర్ టీమ్ కు ప్రధానమంత్రి అభినందనలు

Posted On: 01 OCT 2023 8:22PM by PIB Hyderabad

హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియా క్రీడోత్సవాల్లో ఇండియన్  మెన్స్  షూటర్  టీమ్  స్వర్ణ పతకం సాధించడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆనందం ప్రకటిస్తూ ఆ టీమ్ సభ్యులైన తొండైమన్ పిఆర్, కైనాన్  చెనాయ్, జొరావర్   సింగ్  సంధులను అభినందించారు.

ఆయన ఈ మేరకు ఎక్స్  లో సందేశం ఇస్తూ

‘‘@tondaimanpr, @kynanchenai, జోర్వార్  సింగ్  సంధు ఏమి అద్భుత ప్రదర్శన...ట్రాప్-50 షూట్స్  టీమ్  ఈవెంట్  లో భారతదేశానికి అద్భుత విజయం అందించారు. మంచి ప్రదర్శన. ప్రతిష్ఠాత్మకమైన స్వర్ణ పతకం సాధించినందుకు అభినందనలు’’ అన్నారు.

 

***

DS/ST



(Release ID: 1963549) Visitor Counter : 91