ప్రధాన మంత్రి కార్యాలయం
ఒక స్వచ్ఛమైనటువంటిభారతదేశాన్ని ఆవిష్కరించడం కోసం ప్రజలు అందరు భాగస్వాములు కావాలంటూ పిలుపునిచ్చినప్రధాన మంత్రి
Posted On:
30 SEP 2023 11:10PM by PIB Hyderabad
స్వచ్ఛ్ భారత్ అనేది దేశ ప్రజలందరి సామూహిక బాధ్యత అని మరి ఈ దిశ లో సార్వజనిక భాగస్వామ్యం చాలా ముఖ్యం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రేపటి రోజు న ఉదయం పూట 10 గంటల కు స్వచ్ఛత పరిరక్షణ కోసం ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క పౌరురాలు ఒక గంట సేపు కేటాయించి, దేశానికి ఒక ఉజ్జ్వలమైనటువంటి భవిష్యత్తు ను నిర్మించడం లో సాయపడాలని కూడా శ్రీ నరేంద్ర మోదీ సూచించారు.
ప్రధానమంత్రి ఎక్స్ లో ఒక పోస్ట్ ను పెడుతూ, అందులో -
‘‘స్వచ్ఛ్ భారతదేశం కుటుంబ సభ్యులు అందరి యొక్క సామూహిక బాధ్యత. ఈ దిశ లో ప్రజల భాగస్వామ్యం తో చేసే ప్రతి ఒక్క ప్రయత్నం చాలా కీలకమైంది. రండి, రేపటి రోజు న ఉదయం 10 గంటల కు అంతా కలసి ఒక గంట సేపు స్వచ్ఛత కోసం కేటాయించండి మరియు దేశం యొక్క ఉజ్జ్వల భవిష్యత్తు ను నిర్మించడం లో మీ వంతు గా చేతులు కలపండి.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1962631)
Visitor Counter : 125
Read this release in:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam