ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధానమంత్రిని కలుసుకున్న గుజరాత్ ముఖ్యమంత్రి

Posted On: 01 SEP 2023 6:45PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని ఇవాళ గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ కలుసుకున్నారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ పోస్ట్‌ ద్వారా ప్రధానమంత్రి కార్యాలయం పంపిన సందేశంలో:

“ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర  మోదీ @narendramodiని ఇవాళ గుజరాత్‌ ముఖ్యమంత్రి @CMOGuj శ్రీ భూపేంద్ర @Bhupendrapbjp కలుసుకున్నారు” అని పేర్కొంది.



(Release ID: 1954479) Visitor Counter : 121