ప్రధాన మంత్రి కార్యాలయం
ఐబిఎస్ఎ వరల్డ్గేమ్స్ లో స్వర్ణాన్ని గెలిచినందుకు భారతదేశాని కి చెందిన దృష్టిజ్ఞానం లోపించినమహిళల జట్టు కు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
26 AUG 2023 10:30PM by PIB Hyderabad
ఐబిఎస్ఎ వరల్డ్ గేమ్స్ లో స్వర్ణ పతకం గెలిచినందుకు భారతదేశాని కి చెందిన దృష్టి జ్ఞానం లోపించిన మహిళల జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియ జేశారు.
సామాజిక మాధ్యం ‘X’ లో శ్రీ నరేంద్ర మోదీ ఒక పోస్టు ను నమోదు చేస్తూ, అందులో -
‘‘ఐబిఎస్ఎ వరల్డ్ గేమ్స్ లో బంగారు పతకాన్ని గెలిచినందుకు భారతదేశాని కి చెందిన దృష్టి జ్ఞానం లోపించిన మహిళల జట్టు కు ఇవే అభినందన లు. మన క్రీడాకారిణుల లోని అజేయమైనటువంటి సత్తువ కు మరియు ప్రతిభ కు ఈ సుప్రతిష్ఠిత కార్యసిద్ధి ఉదాహరణ గా నిలుస్తున్నది. భారతదేశం గర్వం తో ఉప్పొంగిపోతోంది.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1952892)
आगंतुक पटल : 177
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam