ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 27 JUN 2023 10:14PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్వెస్టిచర్ సెరిమని లో పాలుపంచుకొన్నారు.

ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘రాష్ట్రపతి భవన్ లో జరిగిన డిఫెన్స్ ఇన్ వెస్టిచర్ సెరిమని లో పాలుపంచుకొన్నాను. విశిష్ట సేవ పురస్కారాల ను ఆ సమారోహం లో ప్రదానం చేయడమైంది. ఈ పురస్కారాల ను అందుకొన్న వారందరి ని చూసి మనం గర్వపడుదాం.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/AK


(रिलीज़ आईडी: 1935838) आगंतुक पटल : 184
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam