ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పులుల సంరక్షణ కు గల ప్రాముఖ్యాన్నిప్రముఖం గా ప్రకటించే దిశ లో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు యొక్క ప్రయాస నుప్రశంసించిన ప్రధాన మంత్రి 

నాడు పోస్టు చేయడమైనది: 01 JUN 2023 10:26AM by PIB Hyderabad

పులుల సంరక్షణ యొక్క ప్రాముఖ్యాన్ని ప్రముఖం గా చాటే దిశ లో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు నడుం కట్టిన ఒక మంచి ప్రయత్నాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. టిఒఐ (టైమ్స్ ఆఫ్ ఇండియా) గ్రూపు రూపొందించినటువంటి టైగర్ ఎంథమ్ తాలూకు వీడియో ను కూడా శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

‘‘ఇది వ్యాఘ్రాల సంరక్షణ తాలూకు ప్రాముఖ్యాన్ని ప్రముఖం గా చాటిచెప్పే దిశ లో @timesofindia గ్రూపు చేసినటువంటి ఒక మంచి ప్రయాస అని చెప్పాలి. ప్రజల కు ధన్యవాదాలు, మన దేశం ఈ రంగం లో అభినందనీయమైనటువంటి ప్రగతి ని సాధించింది.’’ అని పేర్కొన్నారు.

*******

DS/ST


(రిలీజ్ ఐడి: 1928948) సందర్శకుల సూచీ సంఖ్య : : 224