ప్రధాన మంత్రి కార్యాలయం

మేం భారతదేశం లో అత్యంత పేద ప్రజల గౌరవాన్ని నిలపడానికి,మరి వారి యొక్క జీవనోపాధి ని వృద్ధి చెందింప చేసేందుకు పాటుపడ్డాం: ప్రధాన మంత్రి

Posted On: 30 MAY 2023 12:33PM by PIB Hyderabad

గడచిన తొమ్మిది సంవత్సరాల లో లక్షల మంది ప్రజల జీవనం లో పరివర్తన ను తీసుకు వచ్చినటువంటి అనేక కార్యక్రమాల ను గురించి సృజనాత్మకమైన రీతి లో చాటి చెప్పిన అంశాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘గడచిన 9 ఏళ్ళ లో, మేం భారతదేశం లోని అత్యంత పేద వారైన ప్రజల యొక్క గౌరవాన్ని పరిరక్షించడాని కి మరియు వారి యొక్క జీవనోపాధుల ను వృద్ధి చెందింప చేయడానికి యత్నించాం. అనేక కార్యక్రమాల ను చేపట్టడం ద్వారా మేం లక్షల మంది జీవనాన్ని మార్చివేశాం. ప్రతి ఒక్క పౌరుని కి/పౌరురాలి కి చేయూత ను ఇచ్చే మరియు వారి కలల ను పండించే ఈ మిశన్ కొనసాగుతున్నది.’’ అని పేర్కొన్నారు.

****

DS/TS



(Release ID: 1928300) Visitor Counter : 125