ప్రధాన మంత్రి కార్యాలయం
రష్యా లోని మాస్కో లో నిర్వహించిన వుశు స్టార్స్ చాంపియన్ శిప్ లోభారతదేశాని కి 17 పతకాల ను గెల్చుకొన్న మహిళా క్రీడాకారుల కు అభినందన లు తెలిపినప్రధాన మంత్రి
Posted On:
08 MAY 2023 9:34PM by PIB Hyderabad
రష్యా లోని మాస్కో లో నిర్వహించిన వుశు స్టార్స్ చేంపియన్ శిప్ లో భారతదేశాని కి 17 పతకాల ను సాధించి పెట్టిన మహిళా క్రీడాకారిణుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలిపారు.
క్రీడలు మరియు యువజన వ్యవహారాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ ట్వీట్ ను ప్రధాన మంత్రి రీట్వీట్ చేస్తూ,
‘‘మన క్రీడాకారుల కు అభినందన లు.’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 1922837)
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada