ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాణా ప్రతాప్ జయంతి నాడు ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
09 MAY 2023 8:53AM by PIB Hyderabad
మహారాణా ప్రతాప్ గారు ధైర్యానికి, సాహసానికి, పరాక్రమాని కి మరియు గౌరవాని కి ఒక ప్రతీక అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మహారాణా ప్రతాప్ గారి జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి ఆయన కు శ్రద్ధాంజలి ని అర్పిస్తూ, ఆయన జీవనాన్ని మాతృభూమి కి సేవ చేయడం కోసం సమర్పణం చేశారని, మరి ఆయన జీవనం తరాల తరబడి ప్రేరణ ను ఇచ్చేటటువంటిదని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో ,
‘‘సాహసాని కి, శౌర్యాని కి మరియు స్వాభిమానాని కి ప్రతీక అయినటువంటి మహారాణా ప్రతాప్ గారి కి ఆయన జయంతి సందర్భం లో సాదర శ్రద్ధాంజలి. ఆయన సంపూర్ణ జీవనాన్ని మాతృభూమి రక్షణ కు సమర్పితం చేసివేశారు, ఆయన దేశం లోని ప్రతి ఒక్క తరాని కి ప్రేరణమూర్తి గా ఉంటూనే ఉంటారు.’’ అని పేర్కొన్నారు.
***
DS
(रिलीज़ आईडी: 1922736)
आगंतुक पटल : 244
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam