ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూఢిల్లీలో అభివృద్ధి పనుల ప్రారంభంపై ప్రధానమంత్రి ప్రశంస

प्रविष्टि तिथि: 05 MAY 2023 10:45AM by PIB Hyderabad

   దేశ రాజధాని ఢిల్లీ నగరంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

దీనిపై కేంద్ర దేశీయాంగ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అమిత్‌ షా ట్వీట్‌కు స్పందిస్తూ పంపిన సందేశంలో:

“సౌకర్యాల కల్పన, సుందరీకరణ పనులతో ఢిల్లీ ప్రజల జీవితాల్లో ఆనందం వెల్లివిరుస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1922256) आगंतुक पटल : 223
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam