ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బోడోఫాశ్రీ ఉపేంద్రనాథ్ బ్రహ్మ జయంతి సందర్భం లో ఆయన ను స్మరించుకొన్న ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 31 MAR 2023 8:11PM by PIB Hyderabad

బోడోఫా శ్రీ ఉపేంద్రనాథ్ బ్రహ్మ జయంతి సందర్భం లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించారు. బోడోఫా శ్రీ ఉపేంద్రనాథ్ బ్రహ్మ జీవనం ప్రజల సంక్షేమానికి సమర్పణం అయ్యింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఆయన కలల ను పండించడం కోసం భారతదేశం ప్రభుత్వం మరియు అసమ్ ప్రభుత్వం అనేక ప్రయాసల కు పూనుకొంటున్నాయని మరియు అద్భుతమైనటువంటి బోడో ప్రజానీకాని కి సాధికారిత ను కల్పించడం కోసం పాలుపడుతున్నాయని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

 

అసమ్ ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ సర్ మ ట్వీట్ లకు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,

 " బోడోఫా శ్రీ ఉపేంద్రనాథ్ బ్రహ్మ జీవనం ప్రజల సంక్షేమానికి సమర్పణం అయ్యింది. ఆయన జయంతి సందర్భం లో ఆయన కు ఇవే ప్రణామాలు. ఆయన కలల ను పండించడం కోసం భారతదేశం ప్రభుత్వం మరియు అసమ్ ప్రభుత్వం అనేక ప్రయాసల కు పూనుకొంటున్నాయి; అంతేకాకుండా అద్భుతమైనటువంటి బోడో ప్రజానీకాని కి సాధికారిత ను కల్పించడం కోసం పాలుపడుతున్నాయి’’ అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 1921990) సందర్శకుల సూచీ సంఖ్య : : 139