ప్రధాన మంత్రి కార్యాలయం

గీతా ప్రెస్ వంద సంవత్సరాల ను పూర్తిచేసుకొన్న సందర్భం లో శుభాకాంక్షల ను తెలియ జేసిన ప్రధాన మంత్రి 

Posted On: 03 MAY 2023 7:49PM by PIB Hyderabad

గీతా ప్రెస్ వంద సంవత్సరాల ను పూర్తి చేసుకొన్న సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. ఆ ఆధ్యాత్మిక వారసత్వాన్ని దేశాని కి మరియు ప్రపంచానికి తీసుకొనిపోతున్న ఈ ప్రచురణ సంస్థ వంద సంవత్సరాల యాత్ర అపురూపమైందే కాక మరపురానటువంటిది కూడాను అని ప్రధాన మంత్రి అభివర్ణించారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,

‘‘అనంత శుభకామనలు. భారతదేశం యొక్క ఆధ్యాత్మిక వారసత్వాన్ని మీ ప్రచురణ ల మాధ్యం ద్వారా దేశాని కి మరియు ప్రపంచానికి చేరవేయడం లో నిరంతరం నిమగ్నం అయినటువంటి గీతా ప్రెస్ యొక్క వంద సంవత్సరాల యాత్ర అపురూపమైందే కాకుండా అవిస్మరణీయం గా కూడాను. ’’ అని పేర్కొన్నారు.

 

***

DS



(Release ID: 1921871) Visitor Counter : 162