ప్రధాన మంత్రి కార్యాలయం
పంజాబ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ ప్రకాశ్ సింహ్ బాదల్ కు శ్రద్ధాంజలి ఘటించినప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
26 APR 2023 4:41PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంజాబ్ పూర్వ ముఖ్యమంత్రి శ్రీ ప్రకాశ్ సింహ్ బాదల్ కు శ్రద్ధాంజలి ని అర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో,
‘‘ముఖ్యమంత్రి శ్రీ ప్రకాశ్ సింహ్ బాదల్ జీ కి శ్రద్ధాంజలి ని అర్పించాను.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(రిలీజ్ ఐడి: 1920251)
సందర్శకుల సూచీ సంఖ్య : : 152
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam