ప్రధాన మంత్రి కార్యాలయం
సౌరాష్ట్ర తమిళ్ సంగమం లో పాలుపంచుకొంటున్న వారికి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
17 APR 2023 10:25AM by PIB Hyderabad
సౌరాష్ట్ర తమిళ్ సంగమం లో పాలుపంచుకొంటున్న వారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను తెలియ జేశారు.
సౌరాష్ట్ర తమిళ్ సంగమం ట్వీట్ ను ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,
‘‘మహత్తరం అయినటువంటి ఎస్ టి సంగమం ఆరంభం అవుతున్న వేళ.. ఆ కార్యక్రమం లో పాలుపంచుకొంటున్న వారు అందరికి ఇవే నా శుభాకాంక్ష లు. గుజరాత్ లోని సౌరాష్ట్ర ప్రాంతాని కి మరియు తమిళ నాడు కు మధ్య గల బంధం చాలా పాతదీ, బలమైందీనూ. ఈ సంగమం సాంస్కృతిక సంబంధాల తో పాటుగా ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావన ను పెంచుగాక.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
***
DS/TS
(రిలీజ్ ఐడి: 1917241)
సందర్శకుల సూచీ సంఖ్య : : 222
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Bengali
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam