ప్రధాన మంత్రి కార్యాలయం

పద్మపురస్కారాల కార్యక్రమం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

Posted On: 05 APR 2023 10:21PM by PIB Hyderabad

రాష్ట్రపతి భవన్ లో ఈ రోజు న నిర్వహించిన పద్మ పురస్కారాల ప్రదానం కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు.


ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఈ రోజు న జరిగిన పద్మ పురస్కారాల ప్రదాన కార్యక్రమం విశిష్టులైన మరియు ప్రజల మధ్య ప్రశంసనీయమైన కార్యాల ను చేస్తున్న పురస్కార గ్రహీతల తో భేటీ అయ్యేందుకు లభించినటువంటి మరొక మహత్తర అవకాశం.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH



(Release ID: 1914897) Visitor Counter : 111