రాష్ట్రపతి సచివాలయం
పద్మ అవార్డులు 2023 ప్రదానం చేసిన రాష్ట్రపతి
Posted On:
05 APR 2023 7:36PM by PIB Hyderabad
రాష్ట్రపతి భవన్ లో ఈరోజు సాయంకాలం (2023 ఏప్రిల్ 5) జరిగిన సన్మాన కార్యక్రమం-IIలో 2023 సంవత్సరానికి గాను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది విశిష్ట వ్యక్తులకు 3 పద్మ విభూషణ్, 5 పద్మభూషణ్, 47 పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోంశాఖ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
అవార్డులు పొందిన వారి వివరాలు.
List of Awardees of the ceremony are attached
****
(Release ID: 1914118)
Visitor Counter : 239