ప్రధాన మంత్రి కార్యాలయం
బిహార్దివస్ నాడు బిహార్ ప్రజల కు అభినందనల ను తెలియజేసిన ప్రధాన మంత్రి
Posted On:
22 MAR 2023 8:42AM by PIB Hyderabad
బిహార్ దివస్ నాడు బిహార్ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు. బిహార్ తన ఘనమైనటువంటి చరిత్ర కు మరియు చైతన్యవంతమైనటువంటి సంస్కృతి కి ఖ్యాతి ని పొందింది. జాతి జీవనం లోని అన్ని రంగాల లోను తోడ్పాటు ను అందజేస్తున్నటువంటి బిహార్ ప్ర,జలు వారి యొక్క కఠోరమైన శ్రమ తోను మరియు దృఢదీక్ష తోను ఒక విశిష్టమైన గుర్తింపు ను తెచ్చుకొన్నారు అని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘బిహార్ దివస్ సందర్భం లో ఆ రాష్ట్రానికి చెందిన మన సోదరీమణుల కు మరియు సోదరుల కు చాలా చాలా అభినందన లు. బిహార్ తన సమృద్ధియుక్తమైనటువంటి చరిత్ర కు మరియు చైతన్యవంతమైనటువంటి సంస్కృతి కి ప్రసిద్ధికెక్కింది. బిహార్ ప్రజలు దేశ అభివృద్ధి కోసం ప్రతి రంగం లో అనుపమమైన తోడ్పాటు ను అందిస్తున్నారు. వారు వారి యొక్క నిమగ్నత మరియు కఠోర పరిశ్రమ ద్వారా ఒక విశేషమైనటువంటి గుర్తింపు ను సాధించుకొన్నారు.’’ అని పేర్కొన్నారు.
***
DS/AK
(Release ID: 1909520)
Visitor Counter : 127
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam