ప్రధాన మంత్రి కార్యాలయం

ఉగాది సందర్భం లో ప్రజల కుశుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 22 MAR 2023 10:49AM by PIB Hyderabad

ఉగాది సందర్భం లో ప్రతి ఒక్కరి కి శుబాకాంక్షల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఉగాది పండుగ ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇవ్వాలని నేను అభిలషిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

 

 

***

DS/TS



(Release ID: 1909464) Visitor Counter : 126