ప్రధాన మంత్రి కార్యాలయం

మేం పూర్తిఉత్సాహం తో పనిచేయడాన్ని కొనసాగిస్తాం మరి దేశం లో ఈశాన్య ప్రాంతం యొక్క అభివృద్ధిఅవసరాల ను తీర్చుతాం :  ప్రధాన మంత్రి

Posted On: 06 MAR 2023 8:22PM by PIB Hyderabad

పూర్తి ఉత్సాహం తో పాటుపడుతూ ఉంటాం; అంతేకాక దేశం లో ఈశాన్య ప్రాంతం యొక్క అభివృద్ధి సంబంధి అవసరాల ను తీర్చే విషయం లో మా వచనబద్ధత ను మరో సారి స్పష్టం చేస్తున్నాం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

దేశం లోని ఈశాన్య ప్రాంతం తో ప్రధాన మంత్రి కి ఉన్న అనుబంధాన్ని ఆయన యొక్క తోడ్పాటు ను వివరిస్తూ అసమ్ ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ చేసిన కొన్ని ట్వీట్ లకు శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందిస్తూ తాను ఒక ట్వీట్ లో -

‘‘మేం పూర్తి ఉత్సాహం తో పాటుపడడాన్ని కొనసాగిస్తాం మరి దేశం లోని ఈశాన్య ప్రాంతం యొక్క అభివృద్ధి అవసరాల ను తీర్చుతాం.’’ అని పేర్కొన్నారు.

****

DS



(Release ID: 1904799) Visitor Counter : 133