ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

అరుణాచల్ ప్రదేశ్ స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 20 FEB 2023 9:09AM by PIB Hyderabad

అరుణాచల్ ప్రదేశ్ స్థాపన దినం నాడు ఆ రాష్ట్ర ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియ జేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 

‘‘చైతన్యాని కి మరియు దేశభక్తి కి పర్యాయపదం గా ఉన్న అరుణాచల్ ప్రదేశ్ ప్రజల కు ఆ రాష్ట్ర స్థాపన దినోత్సవ శుభాకాంక్షలు. ఆ రాష్ట్ర ప్రజలు అనేక రంగాల లో భారతదేశ పురోగతి కి దోహదపడ్డారు. రాబోయే కాలాల్లో అరుణాచల్ ప్రదేశ్ వృద్ధి పథం లో నూతన శిఖరాలను చేరుకోవాలని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

***

DS/ST



(Release ID: 1900686) Visitor Counter : 176