ప్రధాన మంత్రి కార్యాలయం

ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి నేపథ్యంలో ఆయనకు ప్రధానమంత్రి నివాళి

Posted On: 19 FEB 2023 9:19AM by PIB Hyderabad

   త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ జ‌యంతి సంద‌ర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“‘ఛత్రపతి శివాజీ మహరాజ్‌ జయంతి నేపథ్యంలో ఆయనకు నివాళి అర్పిస్తున్నాను. ఆయన ధైర్యం, సుపరిపాలనకు ఇచ్చిన ప్రాధాన్యం మనకెంతో స్ఫూర్తినిస్తాయి” అని ప్రధాని పేర్కొన్నారు.

*****

DS/TS



(Release ID: 1900600) Visitor Counter : 196