ప్రధాన మంత్రి కార్యాలయం
డిఓపీటీ నిర్వహించిన చింతన శిబిరంలో పాల్గొన్న ప్రధానమంత్రి
Posted On:
18 FEB 2023 10:09PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనెల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) నిర్వహించిన చింతన శిబిరంలో పాల్గొన్నారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
“@DoPTGoI నిర్వహించిన చింతన శిబిరంలో పాల్గొన్నాను. ఈ సందర్భంగా అధికారులతో సంభాషిస్తూ ప్రధానంగా ఈ విభాగంలో సమన్వయాన్ని, సామర్థ్యాన్ని మరింత మెరుగుపరిచే మార్గాల గురించి వివరించాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1900530)
Visitor Counter : 188
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam