ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కాశీ లో ఆరోగ్యవంతమైన కంటిచూపు కోసం తలపెట్టిన ప్రచార ఉద్యమాన్ని ప్రశంసించినప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 03 FEB 2023 9:26AM by PIB Hyderabad

‘స్వస్థ దృష్టి సమృద్ధ కాశీ’’ ప్రచార ఉద్యమం తో ముడిపడ్డ వ్యక్తులు అందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

 

ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమం శాఖ మంత్రి డాక్టర్ మన్ సుఖ్ మండావియా చేసిన ఒక ట్వీట్ కు సమాధానాన్ని ఇస్తూ, ప్రధాన మంతి ఒక ట్వీట్ లో -

 

‘‘ఈ ప్రచార ఉద్యమం లో పాలుపంచుకొన్నటువంటి కాశీ లోని నా యొక్క సోదరీమణులు మరియు సోదరుల కు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ ఆరోగ్య భరితమైన జీవనం కాశీ అభివృద్ధి కి సరికొత్త శక్తి ని ప్రసాదిస్తుంది.’’ అని పేర్కొన్నారు.

 

 

***

***


(रिलीज़ आईडी: 1895958) आगंतुक पटल : 262
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam