ప్రధాన మంత్రి కార్యాలయం

ఒడిశా ప్రభుత్వం లో మంత్రి శ్రీ నబ కిశోర్ దాస్ మృతి పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 29 JAN 2023 9:55PM by PIB Hyderabad

ఒడిశా ప్రభుత్వం లో మంత్రి శ్రీ నబ కిశోర్ దాస్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

 ‘‘ఒడిశా ప్రభుత్వం లో మంత్రి శ్రీ నబ కిశోర్ దాస్ గారి దురదృష్టకరమైనటువంటి మృతి వార్త తెలిసి బాధపడ్డాను.  ఈ దు:ఖభరిత ఘడియ లో ఆయన కుటుంబాని కి ఇదే నా సంతాపం.  ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.

*******

DS/ST



(Release ID: 1894641) Visitor Counter : 148