ప్రధాన మంత్రి కార్యాలయం
ఒడిశా ప్రభుత్వం లో మంత్రి శ్రీ నబ కిశోర్ దాస్ మృతి పట్ల సంతాపాన్ని తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
29 JAN 2023 9:55PM by PIB Hyderabad
ఒడిశా ప్రభుత్వం లో మంత్రి శ్రీ నబ కిశోర్ దాస్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఒడిశా ప్రభుత్వం లో మంత్రి శ్రీ నబ కిశోర్ దాస్ గారి దురదృష్టకరమైనటువంటి మృతి వార్త తెలిసి బాధపడ్డాను. ఈ దు:ఖభరిత ఘడియ లో ఆయన కుటుంబాని కి ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.
*******
DS/ST
(Release ID: 1894641)
Visitor Counter : 148
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam