ప్రధాన మంత్రి కార్యాలయం
వసంత పంచమి... సరస్వతీ పూజ సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
Posted On:
26 JAN 2023 2:06PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వసంత పంచమి, సరస్వతీ పూజ పర్వదినాల నేపథ్యంలో దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా ఇచ్చిన సందేశంలో:
"వసంత పంచమి సరస్వతీ పూజ పవిత్ర పర్వదినాలు. ఇవి ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త శక్తిని, ఉత్సాహాన్ని నింపుతాయి. విద్యాప్రదాయని అయిన సరస్వతీమాత ఆరాధనతో ముడిపడిన ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
*****
DS/ST
(Release ID: 1893952)
Visitor Counter : 121
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam