ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యూ ఢిల్లీ లో ప్రధాన కార్యదర్శులసమావేశం లో పాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 06 JAN 2023 5:21PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో జరిగిన ప్రధాన కార్యదర్శుల సమావేశం లో పాలుపంచుకొన్నారు. ముఖ్యమైన విధాన సంబంధి విషయాల పై అభిప్రాయాల ను పరస్పరం వ్యక్తం చేసుకోవడానికి మరియు భారతదేశాన్ని కొత్త శిఖరాల కు తీసుకుపోయేందుకు జట్టు భావన ను బలపరచుకోవడానికి ఇది ఒక విలక్షణ వేదిక గా ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ప్రధాన కార్యదర్శుల సమావేశం లో పాలుపంచుకొంటున్నాను. ముఖ్యమైనటువంటి విధాన సంబంధి విషయాల పైన అభిప్రాయాల ను ఒకరి కి మరొకరు వెల్లడించుకోవడానికి మరియు భారతదేశాన్ని కొత్త శిఖరాల కు చేర్చేందుకు అవసరమైన జట్టు భావన ను బలపరచడానికి ఇది ఒక విలక్షణ వేదిక గా ఉంది’’ అని పేర్కొన్నారు.

***

DS/ST


(रिलीज़ आईडी: 1889210) आगंतुक पटल : 208
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam