ప్రధాన మంత్రి కార్యాలయం

పశ్చిమ బంగాల్ లో ఈ రోజు న నిర్వహించాలని ముందుగానే నిర్ణయం జరిగినకార్యక్రమాల లో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి

Posted On: 30 DEC 2022 9:03AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పశ్చిమ బంగాల్ ను సందర్శించవలసి ఉండగా, వీడియో కాన్ఫరెన్స్ మాధ్యం ద్వారా పశ్చిమ బంగాల్ లో నిర్ధారిత కార్యక్రమాల లో ఆయన పాలుపంచుకోనున్నారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘ప్రధాన మంత్రి @narendramodi పశ్చిమ బంగాల్ లో నేటి నిర్ధారిత కార్యక్రమాల లో వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమాల లో కనెక్టివిటీ కి సంబంధించిన కీలక ప్రాజెక్టుల కు ప్రారంభోత్సవం మరియు నేశనల్ గంగ కౌన్సిల్ యొక్క సమావేశం భాగం గా ఉన్నాయి.’’ అని తెలిపింది.

 

ప్రధాన మంత్రి యొక్క మాతృమూర్తి ఈ రోజు న ఉదయం అహమదాబాద్ లో కన్నుమూశారు.

***

DS/AK



(Release ID: 1887493) Visitor Counter : 112