ప్రధాన మంత్రి కార్యాలయం

నౌకాదళ దినం సందర్భం లోభారతీయ నౌకాదళాని కి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 04 DEC 2022 10:09AM by PIB Hyderabad

నౌకాదళ దినం సందర్భం లో నౌకాదళం సిబ్బంది కి మరియు వారి కుటుంబాల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘నౌకాదళం నాడు నౌకాదళ సిబ్బంది అందరి కి మరియు వారి కుటుంబాల కు ఇవే శుభాకాంక్షలు.  మన సముద్ర సంబంధి ఘన చరిత్ర ను చూసుకొని మనమంతా గర్వపడుతున్నాం.  భారతీయ నౌకాదళం దృఢత్వం తో మన దేశాన్ని రక్షిస్తూవచ్చింది; అంతేకాక, సవాళ్లు ఎదురైన కాలాల్లో  మానవీయ భావం తో తనను తాను ప్రతిష్ఠితం చేసుకొంది కూడాను.’’ అని పేర్కొన్నారు.



(Release ID: 1880855) Visitor Counter : 117