ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ ప్రముఖ్ స్వామి మహారాజ్ జీ జయంతిసందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
01 DEC 2022 1:40PM by PIB Hyderabad
పరమ పూజ్యులు ప్రముఖ్ స్వామి మహారాజ్ జీ యొక్క జయంతి సందర్భం లో ఆయన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు.
బిఎపిఎస్ శ్రీ స్వామినారాయణ్ సంస్థ చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ ప్రముఖ్ స్వామి మహారాజ్ జీ జయంతి సందర్భం లో ఆయన కు నేను శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాను. ఆయన తో అనేక సందర్భాల లో మాట్లాడే అవకాశం లభించినందుకు మరి ఆయన వద్ద నుండి బోలెడంత వాత్సల్యం కూడా దక్కినందుకు నన్ను నేను ఎంతో అదృష్టవంతుడి గా భావిస్తున్నాను. సమాజాని కి అద్భుతమైన అగ్రగామి సేవల ను అందించినందుకు గాను ఆయన ను ప్రపంచం అంతటా ఆయన ను ప్రశంసించడం జరుగుతున్నది.’’ అని పేర్కొన్నారు.
****
DS/ST
(रिलीज़ आईडी: 1880271)
आगंतुक पटल : 184
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil