ప్రధాన మంత్రి కార్యాలయం
మన రాజ్యాంగాన్ని మనకు అందించిన మహనీయులకు నివాళులర్పిద్దాం : ప్రధానమంత్రి
Posted On:
26 NOV 2022 12:16PM by PIB Hyderabad
మనకు రాజ్యాంగాన్ని అందించిన మహనీయులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశం కోసం వారి దృక్పథాన్ని నెరవేర్చడానికి నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "ఈరోజు, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, మన రాజ్యాంగాన్ని మనకు అందించిన ఆ మహనీయులకు మనం నివాళులర్పిద్దాం. మన దేశం కోసం వారి దృక్పథాన్ని నెరవేర్చడానికి మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం.", అని పేర్కొన్నారు.
***
DS/SH
(Release ID: 1879057)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam