ప్రధాన మంత్రి కార్యాలయం

మన రాజ్యాంగాన్ని మనకు అందించిన మహనీయులకు నివాళులర్పిద్దాం : ప్రధానమంత్రి

Posted On: 26 NOV 2022 12:16PM by PIB Hyderabad

మనకు రాజ్యాంగాన్ని అందించిన మహనీయులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశం కోసం వారి దృక్పథాన్ని నెరవేర్చడానికి నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు.

 

మేరకు ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, "ఈరోజు, రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, మన రాజ్యాంగాన్ని మనకు అందించిన మహనీయులకు మనం నివాళులర్పిద్దాం. మన దేశం కోసం వారి దృక్పథాన్ని నెరవేర్చడానికి మన నిబద్ధతను పునరుద్ఘాటిద్దాం.", అని పేర్కొన్నారు.

 

***

DS/SH



(Release ID: 1879057) Visitor Counter : 101