ప్రధాన మంత్రి కార్యాలయం

ఝార్ ఖండ్ స్థాపన దినం సందర్భం లో ఆ రాష్ట్రం ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 15 NOV 2022 11:30AM by PIB Hyderabad

ఝార్ ఖండ్ స్థాపన దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ రాష్ట్రం ప్రజల కు శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. రాష్ట్రం ప్రగతి తాలూకు కొత్త శిఖరాల కు చేరుకోవాలి అని ఆయన ఆకాంక్షించారు.


ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఝార్ ఖండ్ స్థాపన దినం సందర్భం లో ఆ రాష్ట్రం లోని సమస్త ప్రజానీకానికి అనేకానేక శుభాకాంక్షలు. ప్రాకృతిక వనరుల తో, జనజాతీయ కళ, సంస్కృతుల తో సమృద్ధం అయినటువంటి ఝార్ ఖండ్ రాష్ట్రం ప్రగతి తాలూకు శిఖరాల ను అందుకోవాలి అని నేను కోరుకొంటున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

DS/AK



(Release ID: 1876035) Visitor Counter : 92