ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భాయీదూజ్నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 27 OCT 2022 8:31AM by PIB Hyderabad

 

భాయీ దూజ్ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియజేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘సోదరులు, సోదరీమణుల అపార స్నేహాని కి మరియు సడలని విశ్వాసానికి ప్రతీక అయినటువంటి పర్వదినం భాయీ దూజ్నాడు మీ అందరి కి అనేకానేక శుభకామనల ను వ్యక్తం చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

भाई-बहन के अपार स्नेह और अटूट विश्वास के प्रतीक-पर्व भाई दूज की आप सभी को बहुत-बहुत शुभकामनाएं।

— Narendra Modi (@narendramodi) October 27, 2022

****

DS/ST


(Release ID: 1871219)