ప్రధాన మంత్రి కార్యాలయం
భాయీదూజ్నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
27 OCT 2022 8:31AM by PIB Hyderabad
భాయీ దూజ్ సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘సోదరులు, సోదరీమణుల అపార స్నేహాని కి మరియు సడలని విశ్వాసానికి ప్రతీక అయినటువంటి పర్వదినం ‘భాయీ దూజ్’ నాడు మీ అందరి కి అనేకానేక శుభకామనల ను వ్యక్తం చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
भाई-बहन के अपार स्नेह और अटूट विश्वास के प्रतीक-पर्व भाई दूज की आप सभी को बहुत-बहुत शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) October 27, 2022
****
DS/ST
(Release ID: 1871219)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam