ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తరాఖండ్‌ లోని బద్రీనాథ్ ధామ్‌ లో దర్శనం చేసుకుని, పూజలు నిర్వహించిన – ప్రధానమంత్రి


అలకానంద నదీతీరం లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించిన – నరేంద్రమోదీ

Posted On: 21 OCT 2022 3:06PM by PIB Hyderabad

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు శ్రీ బ‌ద్రీనాథ్ ఆల‌యంలో ద‌ర్శ‌నం చేసుకుని, పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.  శ్రీ మోదీ గర్భగుడిలో ప్రార్థనలు చేశారు.  అలకానంద నదీతీరంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని కూడా ఆయన ఈ సందర్భంగా సమీక్షించారు.

 

 

 

 

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ పుష్కర్ సింగ్ ధామి, ఉత్తరాఖండ్ గవర్నర్ రిటైర్డ్ జనరల్ గుర్మిత్ సింగ్ కూడా ప్రధానమంత్రి వెంట ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

***



(Release ID: 1870175) Visitor Counter : 115