ప్రధాన మంత్రి కార్యాలయం
ఉత్తరాఖండ్లో సంభవించిన హెలికాప్టర్ దుర్ఘటన కారణం గా ప్రాణ నష్టం వాటిల్లడం పట్ల సంతాపం తెలిపినప్రధాన మంత్రి
Posted On:
18 OCT 2022 2:02PM by PIB Hyderabad
ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ దుర్ఘటన సంభవించిన కారణం గా ప్రాణ నష్టం జరిగినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘ఉత్తరాఖండ్ లో హెలికాప్టర్ దుర్ఘటన సంభవించిందని తెలిసి కలత చెందాను. ఈ దు:ఖ ఘడియ లో, ప్రియతములను కోల్పోయిన కుటుంబాలకు కలిగిన శోకంలో నేను కూడా పాలుపంచుకొంటున్నాను: ప్రధాన మంత్రి @narendramodi’’ అని తెలిపింది.
*****
DS/ST
(Release ID: 1868807)
Visitor Counter : 137
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam