ప్రధాన మంత్రి కార్యాలయం
పార్లమెంటు భవనంలో మహాత్మాగాంధీకి ప్రధానమంత్రి నివాళి
प्रविष्टि तिथि:
02 OCT 2022 4:27PM by PIB Hyderabad
మహాత్మాగాంధీ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పార్లమెంటు భవనంలో ఆయనకు నివాళి అర్పించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ట్వీట్ద్వారా పంపిన సందేశంలో:
“ప్రధానమంత్రి @narendramodi ఈ సాయంత్రం పార్లమెంటు భవనంలో మహాత్మాగాంధీకి నివాళి అర్పించారు” అని పేర్కొంది.
(रिलीज़ आईडी: 1864685)
आगंतुक पटल : 157
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam