ప్రధాన మంత్రి కార్యాలయం
మాత చంద్రఘంట దేవి కి నమస్కరించిన ప్రధాన మంత్రి
Posted On:
28 SEP 2022 8:55AM by PIB Hyderabad
నవరాత్రి ఉత్సవాల లో మూడో రోజు న మాత చంద్రఘంట దేవి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.
దేవత ప్రార్థన ల (స్తుతి) పఠనాన్ని గురించిన ఓ సందేశాన్ని శ్రీ నరేంద్ర మోదీ షేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో –
"ఈ రోజు నవరాత్రి ఉత్సవాల లో దుర్గా మాత యొక్క మూడో స్వరూపం అయిన చంద్రఘంటా దేవి ని ఆరాధించే రోజు. ఆమె అనంతమైన అనుగ్రహం తో ప్రతి ఒక్కరి జీవితాలు వీరత్వం మరియు వినమ్రతతో శోభిల్లాలని కోరుకుంటున్నాను, దేవిని గురించిన ఈ స్తోత్రం మీ కోసం..’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(Release ID: 1862842)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam