ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ లాజిస్టిక్స్ విధానం విడుద‌ల చేసిన ప్ర‌ధాన‌మంత్రి


“భార‌త‌దేశం త‌యారీ హ‌బ్ గా మారుతోంద‌న్న అభిప్రాయం ప్రపంచం దృష్టిలో స్థిర‌ప‌డుతోంది”

“ఈ పాల‌సీ ఆరంభం మాత్ర‌మే, పురోగ‌తికి విధానంతో పాటు ప‌నితీరు కూడా ప్ర‌ధానం”

“జాతీయ లాజిస్టిక్స్ విధానం ఆక‌స్మికంగా వ‌చ్చింది కాదు, దాని వెనుక 8 సంవ‌త్స‌రాల శ్ర‌మ ఉంది”

“ప్ర‌స్తుతం 13-14 శాతం ఉన్న లాజిస్టిక్స్ వ్య‌యాలు వీలైనంత త్వ‌ర‌లో ఒక అంకె స్థాయికి దింపాల్సి ఉంది”

“యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంట‌ర్ ఫేస్ ప్లాట్‌ఫారం - యులిప్‌; ర‌వాణా రంగానికి చెందిన అన్ని డిజిట‌ల్ స‌ర్వీసులు ఒకే వేదిక పైకి”

“గ‌తిశ‌క్తి, జాతీయ లాజిస్టిక్స్ విధానం క‌లిసిక‌ట్టుగా దేశాన్ని కొత్త ప‌ని సంస్కృతి దిశ‌గా న‌డిపిస్తాయి”

“అభివృద్ధి చెందిన దేశంగా మారాల‌ని నిశ్చ‌యంగా ఉన్న భార‌త్ అభివృద్ధి చెందిన దేశాల‌తో మ‌రింత‌గా పోటీ ప‌డాల్సి ఉంది, అప్పుడే అన్నీ పోటీ సామ‌ర్థ్యం గ‌ల‌విగా మార‌తాయి”

“మౌలిక వ‌స‌తుల అభివృద్ధి, వ్యాపారాల విస్త‌ర‌ణ‌, ఉపాధి అవ‌కాశాల పెంపున‌కు జాతీయ లాజిస్టిక్స్ విధానంలో అద్భుత‌మైన అవ‌కాశాలున్నాయి”

Posted On: 17 SEP 2022 7:41PM by PIB Hyderabad

విజ్ఞాన్ న్లో రిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ జాతీయ లాజిస్టిక్స్ విధానం (ఎన్ఎల్ పివిడుద చేశారు.

అభివృద్ధి చెందిన దేశంగా అవరించాలన్న భారదేశం ఆకాంక్షను సాకారం చేసే దిశగా డిన పెద్ద అడుగే  జాతీయ లాజిస్టిక్స్ విధానని  సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి అన్నారు. “చివరి ప్రదేశానికి కూడా వేగవంతంగా స్తుసేవలను అందించేందుకువాణాపమైన వాళ్లకు ముగింపు లికేందుకుయారీదారులకు కాలంయం కూడా ఆదా చేసేందుకువ్యసాయ ఉత్పత్తుల వృధాను నివారించేందుకు ట్టి ప్రత్నాలు రిగాయి ప్రత్నాలకు క్కని ఉదాహణే నేటి జాతీయ లాజిస్టిక్స్ విధానం” అని ప్రధానమంత్రి చెప్పారుదీని లితంగా న్వయంలో ఏర్పడే మెరుగుద  రంగంలో వేగం పెరడానికి దోహడుతుంది.

ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యస్థగా అవరించిన భారదేశంలో రిస్థితులు వేగంగా మారుతున్నాయని ప్రధానమంత్రి అన్నారునేటి ఉదయం విడుద చేసిన చిరుత పులుల గురించి ప్రస్తావిస్తూ నందరం చిరుత లెనే గేజి వేగంగా లాలని కోరుకుంటాం అని ఆయ వ్యాఖ్యానించారు.

“మేక్ ఇన్ ఇండియాదేశం స్వయం-మృద్ధం కావాలన్న ఆకాంక్ష ప్రతీ ఒక్క చోట డుతున్నాయిభారదేశం భారీ ఎగుమతి క్ష్యాలు ఏర్పచుకోవమే కాదువాటిని సాధించేందుకు కూడా కృషి చేస్తోందిభారదేశం యారీ బ్ గా మారుతోందన్న అభిప్రాయం ప్రపంచంలో స్థిరడుతోందినం పిఎల్ఐ కం గురించి అధ్యనం చేసినట్టయితే ప్రపంచం దాన్ని ఆమోదించిందని నం గుర్తిస్తాం” అని ప్రధానమంత్రి అన్నారు.

 రిస్థితిలో జాతీయ లాజిస్టిక్స్ విధానం అన్ని రంగాలకు నూత క్తిని అందిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు విధానం ఒక ఆరంభం మాత్రమేపురోగతి కోసం  పాలసీకి నితీరు సైతం జోడు కావాలి అని ఆయ వివరించారు. “నేడు భారదేశం  విధానం తీసుకురావాలన్నా ముందస్తుగా దానికి అవమైన రిస్థితులు ఏర్పాటు చేస్తుందిఅప్పుడే విధానం విజవంతంగా అమలు రుస్తుందిజాతీయ లాజిస్టిక్స్ విధానం ఏదో డావిడిగా చ్చింది కాదు, 8 సంవత్సరాల శ్ర దాని వెనుక ఉందిఎన్నో పాలసీ మార్పులు చోటు చేసుకుంటాయిఎన్నోనిర్ణయాలు స్తాయినా 22 సంవత్సరాల రిపాలనానుభవం దాని వెనుక ఉంది” అని ఆయ చెప్పారు.

సాగర్ మాల‌, భారత్ మాల వంటి కాలుప్రత్యేక కు వాణా కారిడార్ల నిర్మాణం వేగవంతం చేయడం వంటివి లాజిస్టిక్స్ నెక్టివిటీకి అవరం అయిన‌ వ్యస్థీకృత మౌలిక తులు అభివృద్ధి చేస్తాయిభారతీయ పోర్టుల్లో మొత్తం సామర్థ్యం నీయంగా మెరుగుపడిందనికంటైనర్ నౌక ప్రయాణ కాలరిమితి 44 గంటల నుంచి 26 గంటకు గ్గిందని శ్రీ మోదీ సూచించారు. ఎగుమతుల వృద్ధికోసం 40 వైమానిక కార్గో టెర్మినల్స్ ఏర్పాటయ్యాయి, 30 విమానాశ్రయాల్లో శీతలీక తులు ల్పించడం రిగింది., 35 ల్టీ మోడల్ బ్ లు దేశంలో అందుబాటులోకి స్తున్నాయి అని ప్రధానమంత్రి చెప్పారు. “ మార్గాల ద్వారా ర్యావ మిత్రమైన‌, పొదుపుతో కూడిన వాణా తులు నం ల్పించలుగుతాంఇందుకోసం దేశంలో  కొత్త మార్గాల ఏర్పాటు కూడా రుగుతోంది” అని ప్రధానమంత్రి తెలిపారు.  రోనా ష్టకాలంలో  రిగిన కిసాన్ రైల్‌, కిసాన్ ఉడాన్ ప్రయోగాల గురించి ఆయ ప్రస్తావించారునేడు దేశంలోని 60 విమానాశ్రయాలలో కృషి ఉడాన్ దుపాయం అందుబాటులో ఉందన్నారు.

లాజిస్టిక్స్ రంగం టిష్ఠకు టెక్నాలజీని అమలుపచాల్సిన అవరాన్ని నొక్కి చెబుతూ ఇందులో భాగంగా -సంచిత్ ద్వారా పేపర్ లెస్ గా ఎగ్జిమ్ వ్యాపార ప్రాసెసెంగ్స్టమ్స్ కోసం ఫేస్ లెస్ అసెస్ మెంట్‌, -వే బిల్లులుఫాస్టాగ్ వంటి తుల ఏర్పాటు  కోసం ప్రభుత్వం చొర తీసుకున్నని ఆయ చెప్పారుఇవన్నీ లాజిస్టిక్స్ విభాగం ర్థను నీయంగా పెంచాయని తెలిపారుఅంతే కాదులాజిస్టిక్స్ రంగం స్యలు తేలిగ్గా రిష్కరించడానికి జిఎస్ టి వంటి ఏకీకృత న్ను వ్యస్థ ప్రవేశపెట్టడం రిగిందన్నారుడ్రోన్ పాలసీడ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పిఎల్ఐ కంతో అనుసంధానం చేయడం వంటి ర్యలు తీసుకున్నట్టు చెప్పారు. “ఇలాంటివి ఎన్నో చేసిన అనంతరం జాతీయ లాజిస్టిక్స్ విధానం ఆవిష్కరిం చాం” అని ఆయ వివరించారు. “లాజిస్టిక్స్ వ్యయాలను 13-14 శాతం నుంచి ఒకే అంకె స్థాయికి వీలైనంత త్వలో తీసుకురావడం  ధ్యేయం కావాలినం ప్రపంచ స్థాయిలో పోటీ సామర్థ్యం సాధించాలంటే ఇది అందుబాటులో ఉన్న మే” అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.

యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ ఫేస్ ప్లాట్ ఫారం లేదా యులిప్ వాణా రంగానికి చెందిన డిజిటల్ సేవన్నింటినీ ఒకే చోటికి తెస్తుందిఎగుమతిదారులకు సుదీర్ఘ‌, సంక్లిష్ట ప్రాసెస్ నుంచి విముక్తం చేస్తుందని ప్రధానమంత్రి అన్నారుఅలాగే  విధానం ద్వారా  సేవల్లో  కోసం కొత్త డిజిటల్ వేదిక  -లాగ్స్ కూడా ప్రారంభయిందని చెప్పారు. “పారిశ్రామిక సంఘాలు  కార్యలాపాలకుప్రభుత్వ ఏజెన్సీలతో నితీరులో ఎదురవుతున్న స్య గురించి  పోర్టల్ ద్వారా నేరుగా తెలియచేయలుగుతాయిఇలాంటి కేసులన్నింటి త్వ రిష్కారానికి సంపూర్ణ వ్యస్థను అందుబాటులోకి తెస్తుంది” అని ఆయ చెప్పారు.

పిఎం తిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ అన్ని కాలుగాను జాతీయ లాజిస్టిక్స్ విధానానికి ద్దతు ఇస్తుంది అని శ్రీ మోదీ చెప్పారు కృషిలో రాష్ర్టాలుకేంద్రపాలిత ప్రాంతాల ద్దతు ట్ల కూడా ప్రధానమంత్రి ఆనందం వ్యక్తం చేశారుఇందుకోసం అన్ని శాఖలు లిసికట్టుగా కృషి చేయడం ప్రారంభించాయన్నారు.  “రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ‌ మౌలిక తుల ప్రాజెక్టులపై భారీ డేటా సిద్ధం చేశారునేడు పిఎం తిశక్తి పోర్టల్ పై 1500 అంచెల కేంద్ర‌, రాష్ట్ర ప్రభుత్వాల డేటా అందుబాటులోకి స్తోంది” అని ప్రధానమంత్రి చెప్పారు. “తిశక్తిజాతీయ లాజిస్టిక్స్ విధానం రెండూ లిసి నేడు దేశంలో కొత్త ని సంస్కృతిని సృష్టిస్తున్నాయిఇటీవ ఆమోదించిన తిశక్తి విశ్వవిద్యాలయం నుంచి వెలుపలికి చ్చే ప్రతిభ కూడా ఇందుకు హాయకారిగా ఉంటుంది” అని ఆయ అన్నారు.

నేడు ప్రపంచం యావత్తు భారదేశాన్ని ఒక “ప్రజాస్వామిక సూపర్ ర్”గా చూస్తోంది అని ప్రధానమంత్రి చెప్పారుభారదేశంలోని అసాధార ప్రతిభతో కూడిన వాతావణం క్షేత్రస్థాయి నిపుణుల ట్టుబాటునుపురోగతిని ప్రశంసిస్తోందని నొక్కి చెప్పారు. “నేడు భారదేశం ట్ల ప్రపంచ వైఖరి మారుతోందినేడు ప్రపంచం భారదేశాన్ని సానుకూలంగా దింపు చేస్తోందిభారదేశంపై ఎన్నో అంచనాలు పెట్టుకుంది” అని ప్రధానమంత్రి తెలిపారు.

ప్రపంచ సంక్షోభం నందరినీ చుట్టుముట్టిన యంలో భారదేశంభార ఆర్థిక వ్యస్థ చూపిన సంయనం ప్రపంచం మొత్తంలో కొత్త విశ్వాసం నింపిందని ప్రధానమంత్రి అన్నారు.  “ కొద్ది సంవత్సరాల్లో చేపట్టిన సంస్కలుఅమలుపరిచిన విధానాలు తంలో ముందెన్నడూ నివిని ఎరుగనివిదాంతోనే నపై ప్రపంచ విశ్వాసం పెరిగింది” అని ప్రధానమంత్రి చెప్పారుప్రపంచం విశ్వాసం పొందేందుకు జాతి యావత్తు పూర్తిగా సిద్ధం కావాలని ఆయ విజ్ఞప్తి చేశారు. “ఇది నందరి బాధ్య‌, నందరిపై  బాధ్య ఉందినేడు ప్రారంభించిన జాతీయ లాజిస్టిక్స్ విధానం  కృషిలో దేశానికి ఎంతో హాయకారిగా ఉంది” అన్నారు.

భారతీయుల పోటీ సామర్థ్యం గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ “అభివృద్ధి చెందిన దేశంగా మారాలనుకుంటున్న భారదేశం అభివృద్ధి చెందిన దేశాలతో రింతగా పోటీ డాలిఅందుకోసం ప్రతీ ఒక్కరూ పోటీ సామర్థ్యంతో నిలవాలి” అని ప్రధానమంత్రి విజ్ఞప్తి చేశారు. “సేవ రంగంయారీ రంగంఆటోమొబైల్స్ఎలక్ర్టానిక్స్ వంటి  రంగాల్లో అయినా కి భారీ క్ష్యాలున్నాయివాటిని నం సాధించాలి” అని ప్రధానమంత్రి సూచించారుభార దేశంలో యారైన స్తువుల ట్ల ప్రపంచంలో ఆకర్ష పెరుగుతోందని ప్రధానమంత్రి తెలిపారు. “దేశంలో యారైన‌ వ్యసాయ ఉత్పత్తులుమొబైల్ ఫోన్లుబ్రహ్మోస్ క్షిపణులు అన్నింటి పైన ప్రపంచంలో ర్చ రుగుతోంది” అని ఆయ అన్నారుభారదేశంలో ఉత్పత్తి అయిన కోవిడ్ వ్యాక్సిన్లుఔషధాలు ప్రపంచంలో క్షలాది మంది ప్రాణాలు కాపాడిన విషయం ప్రధానమంత్రి గుర్తు చేశారు.

భారదేశంలో యారైన స్తువులు నేడు ప్రపంచ మార్కెట్లలో ఆధిపత్యం చూపిస్తున్నాయంటూ అందుకు మైన ద్దతు వ్యస్థ కీలకం ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. “ ద్దతు వ్యస్థను ఆధునీకరించే విషయంలో జాతీయ లాజిస్టిక్స్ విధానం కి ఎంతో హాయకారిగా ఉంటుంది” అని ప్రధానమంత్రి అన్నారు. “లాజిస్టిక్స్ వ్యస్థకు సంబంధించిన స్యను పరిష్కరించినట్టయితే దేశ ఎగుమతులు పెరుగుతాయిచిన్న రిశ్రకువాటిలో ని చేసే వారికి ఎంతో ప్రయోజనం లుగుతుంది” అని శ్రీ మోదీ అన్నారు. “లాజిస్టిక్స్ రంగాన్ని టిష్ఠం చేయడం ల్ల సామాన్య మానవుని జీవనం ళం కావమే కాదు;  కార్మికులునివారిపై గౌరవం పెరుగుతుంది” అని ప్రధానమంత్రి అన్నారు.

ప్రసంగం ముగిస్తూ “దేశంలో మౌలిక తుల అభివృద్ధికివ్యాపారాల విస్తకుఉపాధి అవకాశాలు పెరడానికి హాయ అద్భుత సామర్థ్యం జాతీయ లాజిస్టిక్స్ విధానానికి ఉంది సానుకూలన్నింటినీ నం సొమ్ము చేసుకోవాలి” అని ప్రధానమంత్రి సూచించారు.

టివిఎస్ రా వ్యస్థ సొల్యూషన్ల కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్  శ్రీ ఆర్‌.దినేష్‌;  అగర్వాల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ సిఇఓ శ్రీ మేష్ అగర్వాల్‌;  ఎక్స్ ప్రెస్ బీస్ లాజిస్టిక్స్ కంపెనీ వ్యస్థాపకుడుసిఇఓ శ్రీ అమితాబ్ సాహా  అభిప్రాయాలు పంచుకున్నారు.

కేంద్ర వాణిజ్య‌, రిశ్ర శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్‌;  కేంద్ర రోడ్డు వాణాహైవేల శాఖ మంత్రి శ్రీ నితిన్ డ్కరి;  కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా;  కేంద్ర రైల్వే మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్‌;  కేంద్ర పోర్టులుషిప్పింగ్‌, వాటర్ వేస్ శాఖ మంత్రి శ్రీ ర్బానంద సోనోవాల్‌;  కేంద్ర విద్యా మంత్రి శ్రీ ర్మేంద్ర ప్రధాన్;   కేంద్ర వాణిజ్య‌, రిశ్ర శాఖ హాయమంత్రి శ్రీ సోమ్ ప్రకాష్  కార్యక్రమంలో పాల్గొన్నారు

పూర్వాపరాలు...

ఇత అభివృద్ది చెందిన ఆర్థిక వ్యస్థతో పోల్చితే భారదేశంలో లాజిస్టిక్స్ వ్యయాలు భారీగా ఉండడంతో జాతీయ లాజిస్టిక్స్ విధానం అవరం ఏర్పడిందిదేశీయ‌, ఎగుమతి మార్కెట్లలో భారతీయ స్తువుల పోటీ సామర్థ్యం పెరగాలంటే దేశంలో లాజిస్టిక్స్ వ్యయాలు గ్గించడం ప్పనిసరిలాజిస్టిక్స్ వ్యయాల గ్గుద ఆర్థిక వ్యస్థలో విభిన్న రంగాల పోటీ సామర్థ్యాన్ని పెంచుతుందివిలువ జోడింపుసంస్థ విలువ పెరుగుతుంది.

2014 నుంచి ప్రభుత్వం వ్యాపార నిర్వ ళీక‌, జీవ ళీక పెంపుపై ప్రభుత్వం ట్టిగా కృషి చేస్తోందిఅధిక వ్యయాలుఅసర్థలు తొలగించి అంతర్ శాఖరంగాల‌, హుళ వ్యస్థ‌ అధికార రిధి అన్నింటి మెరుగుదలకు చేసిన కృషి  జాతీయ లాజిస్టిక్స్ విధానంలాజిస్టిక్స్ వ్యస్థ సంపూర్ణ అభివృద్ధి  దిశగా రో అడుగుభారతీయ స్తువుల పోటీ సామర్థ్యం పెంపుఆర్థిక వృద్ధి ఉద్దీప‌, ఉపాధి అవకాశాల పెంపునకు రిగిన ప్రత్నమే  విధానం.

అందరు భాగస్వాములకు ఉపయోగడే గ్ర ప్లానింగ్‌, విధానాలను న్వరిచేందుకుప్రాజెక్టుల అమలులో అన్ని కాల లాబలాలు వినియోగంలోకి తేవడం కోసం  ప్రపంచ శ్రేణి ఆధునిక మౌలిక తులు అభివృద్ధి చేయాలన్నది ప్రధానమంత్రి ప్రధాన విజన్‌. హుముఖీన నెక్టివిటీ కోసం  ఏడాది ప్రధానమంత్రి ప్రారంభించిన పిఎం తిశక్తి  దిశగా ఒక మంచి అడుగుజాతీయ లాజిస్టిక్స్ విధానం పిఎం తిశక్తిని రింత ఉత్తేజితం చేసి  విధానానికి రింత ఉత్తేజితంగా ఉంటుంది.



(Release ID: 1860549) Visitor Counter : 312