ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

జాతీయ లాజిస్టిక్స్ విధానం విడుద‌ల చేసిన ప్ర‌ధాన‌మంత్రి


“భార‌త‌దేశం త‌యారీ హ‌బ్ గా మారుతోంద‌న్న అభిప్రాయం ప్రపంచం దృష్టిలో స్థిర‌ప‌డుతోంది”

“ఈ పాల‌సీ ఆరంభం మాత్ర‌మే, పురోగ‌తికి విధానంతో పాటు ప‌నితీరు కూడా ప్ర‌ధానం”

“జాతీయ లాజిస్టిక్స్ విధానం ఆక‌స్మికంగా వ‌చ్చింది కాదు, దాని వెనుక 8 సంవ‌త్స‌రాల శ్ర‌మ ఉంది”

“ప్ర‌స్తుతం 13-14 శాతం ఉన్న లాజిస్టిక్స్ వ్య‌యాలు వీలైనంత త్వ‌ర‌లో ఒక అంకె స్థాయికి దింపాల్సి ఉంది”

“యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంట‌ర్ ఫేస్ ప్లాట్‌ఫారం - యులిప్‌; ర‌వాణా రంగానికి చెందిన అన్ని డిజిట‌ల్ స‌ర్వీసులు ఒకే వేదిక పైకి”

“గ‌తిశ‌క్తి, జాతీయ లాజిస్టిక్స్ విధానం క‌లిసిక‌ట్టుగా దేశాన్ని కొత్త ప‌ని సంస్కృతి దిశ‌గా న‌డిపిస్తాయి”

“అభివృద్ధి చెందిన దేశంగా మారాల‌ని నిశ్చ‌యంగా ఉన్న భార‌త్ అభివృద్ధి చెందిన దేశాల‌తో మ‌రింత‌గా పోటీ ప‌డాల్సి ఉంది, అప్పుడే అన్నీ పోటీ సామ‌ర్థ్యం గ‌ల‌విగా మార‌తాయి”

“మౌలిక వ‌స‌తుల అభివృద్ధి, వ్యాపారాల విస్త‌ర‌ణ‌, ఉపాధి అవ‌కాశాల పెంపున‌కు జాతీయ లాజిస్టిక్స్ విధానంలో అద్భుత‌మైన అవ‌కాశాలున్నాయి”

Posted On: 17 SEP 2022 7:41PM by PIB Hyderabad

విజ్ఞాన్ న్లో రిగిన ఒక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ జాతీయ లాజిస్టిక్స్ విధానం (ఎన్ఎల్ పివిడుద చేశారు.

అభివృద్ధి చెందిన దేశంగా అవరించాలన్న భారదేశం ఆకాంక్షను సాకారం చేసే దిశగా డిన పెద్ద అడుగే  జాతీయ లాజిస్టిక్స్ విధానని  సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి అన్నారు. “చివరి ప్రదేశానికి కూడా వేగవంతంగా స్తుసేవలను అందించేందుకువాణాపమైన వాళ్లకు ముగింపు లికేందుకుయారీదారులకు కాలంయం కూడా ఆదా చేసేందుకువ్యసాయ ఉత్పత్తుల వృధాను నివారించేందుకు ట్టి ప్రత్నాలు రిగాయి ప్రత్నాలకు క్కని ఉదాహణే నేటి జాతీయ లాజిస్టిక్స్ విధానం” అని ప్రధానమంత్రి చెప్పారుదీని లితంగా న్వయంలో ఏర్పడే మెరుగుద  రంగంలో వేగం పెరడానికి దోహడుతుంది.

ప్రపంచంలో ఐదో పెద్ద ఆర్థిక వ్యస్థగా అవరించిన భారదేశంలో రిస్థితులు వేగంగా మారుతున్నాయని ప్రధానమంత్రి అన్నారునేటి ఉదయం విడుద చేసిన చిరుత పులుల గురించి ప్రస్తావిస్తూ నందరం చిరుత లెనే గేజి వేగంగా లాలని కోరుకుంటాం అని ఆయ వ్యాఖ్యానించారు.

“మేక్ ఇన్ ఇండియాదేశం స్వయం-మృద్ధం కావాలన్న ఆకాంక్ష ప్రతీ ఒక్క చోట డుతున్నాయిభారదేశం భారీ ఎగుమతి క్ష్యాలు ఏర్పచుకోవమే కాదువాటిని సాధించేందుకు కూడా కృషి చేస్తోందిభారదేశం యారీ బ్ గా మారుతోందన్న అభిప్రాయం ప్రపంచంలో స్థిరడుతోందినం పిఎల్ఐ కం గురించి అధ్యనం చేసినట్టయితే ప్రపంచం దాన్ని ఆమోదించిందని నం గుర్తిస్తాం” అని ప్రధానమంత్రి అన్నారు.

 రిస్థితిలో జాతీయ లాజిస్టిక్స్ విధానం అన్ని రంగాలకు నూత క్తిని అందిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు విధానం ఒక ఆరంభం మాత్రమేపురోగతి కోసం  పాలసీకి నితీరు సైతం జోడు కావాలి అని ఆయ వివరించారు. “నేడు భారదేశం  విధానం తీసుకురావాలన్నా ముందస్తుగా దానికి అవమైన రిస్థితులు ఏర్పాటు చేస్తుందిఅప్పుడే విధానం విజవంతంగా అమలు రుస్తుందిజాతీయ లాజిస్టిక్స్ విధానం ఏదో డావిడిగా చ్చింది కాదు, 8 సంవత్సరాల శ్ర దాని వెనుక ఉందిఎన్నో పాలసీ మార్పులు చోటు చేసుకుంటాయిఎన్నోనిర్ణయాలు స్తాయినా 22 సంవత్సరాల రిపాలనానుభవం దాని వెనుక ఉంది” అని ఆయ చెప్పారు.

సాగర్ మాల‌, భారత్ మాల వంటి కాలుప్రత్యేక కు వాణా కారిడార్ల నిర్మాణం వేగవంతం చేయడం వంటివి లాజిస్టిక్స్ నెక్టివిటీకి అవరం అయిన‌ వ్యస్థీకృత మౌలిక తులు అభివృద్ధి చేస్తాయిభారతీయ పోర్టుల్లో మొత్తం సామర్థ్యం నీయంగా మెరుగుపడిందనికంటైనర్ నౌక ప్రయాణ కాలరిమితి 44 గంటల నుంచి 26 గంటకు గ్గిందని శ్రీ మోదీ సూచించారు. ఎగుమతుల వృద్ధికోసం 40 వైమానిక కార్గో టెర్మినల్స్ ఏర్పాటయ్యాయి, 30 విమానాశ్రయాల్లో శీతలీక తులు ల్పించడం రిగింది., 35 ల్టీ మోడల్ బ్ లు దేశంలో అందుబాటులోకి స్తున్నాయి అని ప్రధానమంత్రి చెప్పారు. “ మార్గాల ద్వారా ర్యావ మిత్రమైన‌, పొదుపుతో కూడిన వాణా తులు నం ల్పించలుగుతాంఇందుకోసం దేశంలో  కొత్త మార్గాల ఏర్పాటు కూడా రుగుతోంది” అని ప్రధానమంత్రి తెలిపారు.  రోనా ష్టకాలంలో  రిగిన కిసాన్ రైల్‌, కిసాన్ ఉడాన్ ప్రయోగాల గురించి ఆయ ప్రస్తావించారునేడు దేశంలోని 60 విమానాశ్రయాలలో కృషి ఉడాన్ దుపాయం అందుబాటులో ఉందన్నారు.

లాజిస్టిక్స్ రంగం టిష్ఠకు టెక్నాలజీని అమలుపచాల్సిన అవరాన్ని నొక్కి చెబుతూ ఇందులో భాగంగా -సంచిత్ ద్వారా పేపర్ లెస్ గా ఎగ్జిమ్ వ్యాపార ప్రాసెసెంగ్స్టమ్స్ కోసం ఫేస్ లెస్ అసెస్ మెంట్‌, -వే బిల్లులుఫాస్టాగ్ వంటి తుల ఏర్పాటు  కోసం ప్రభుత్వం చొర తీసుకున్నని ఆయ చెప్పారుఇవన్నీ లాజిస్టిక్స్ విభాగం ర్థను నీయంగా పెంచాయని తెలిపారుఅంతే కాదులాజిస్టిక్స్ రంగం స్యలు తేలిగ్గా రిష్కరించడానికి జిఎస్ టి వంటి ఏకీకృత న్ను వ్యస్థ ప్రవేశపెట్టడం రిగిందన్నారుడ్రోన్ పాలసీడ్రోన్ల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు పిఎల్ఐ కంతో అనుసంధానం చేయడం వంటి ర్యలు తీసుకున్నట్టు చెప్పారు. “ఇలాంటివి ఎన్నో చేసిన అనంతరం జాతీయ లాజిస్టిక్స్ విధానం ఆవిష్కరిం చాం” అని ఆయ వివరించారు. “లాజిస్టిక్స్ వ్యయాలను 13-14 శాతం నుంచి ఒకే అంకె స్థాయికి వీలైనంత త్వలో తీసుకురావడం  ధ్యేయం కావాలినం ప్రపంచ స్థాయిలో పోటీ సామర్థ్యం సాధించాలంటే ఇది అందుబాటులో ఉన్న మే” అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు.

యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ ఫేస్ ప్లాట్ ఫారం లేదా యులిప్ వాణా రంగానికి చెందిన డిజిటల్ సేవన్నింటినీ ఒకే చోటికి తెస్తుందిఎగుమతిదారులకు సుదీర్ఘ‌, సంక్లిష్ట ప్రాసెస్ నుంచి విముక్తం చేస్తుందని ప్రధానమంత్రి అన్నారుఅలాగే  విధానం ద్వారా  సేవల్లో  కోసం కొత్త డిజిటల్ వేదిక  -లాగ్స్ కూడా