ప్రధాన మంత్రి కార్యాలయం

హిందీదివస్ నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 14 SEP 2022 10:40AM by PIB Hyderabad

హిందీ దివస్ నాడు ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘హిందీ భారతదేశాని కి ప్రపంచవ్యాప్తంగా ఒక విశిష్ట గౌరవాన్ని దక్కింపచేసింది. ఈ భాష యొక్క సరళత్వం, సహజత్వం మరియు సంవేదనశీలత్వం సదా ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ భాష ను సంపన్నం మరియు సశక్తం చేయడం లో తమ అలుపెరుగనటువంటి తోడ్పాటు ను అందించినటువంటి వారందరికి హిందీ దివస్ సందర్బం లో నేను హృద‌య‌పూర్వక అభినందనల ను వ్యక్తం చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

***

 

DS/SH

 

 

 



(Release ID: 1859163) Visitor Counter : 135