ప్రధాన మంత్రి కార్యాలయం
సంవత్సరిసందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
31 AUG 2022 8:51AM by PIB Hyderabad
సంవత్సరి సందర్భం లో దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను తెలియజేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మిచ్ఛామి దుక్కడమ్.
సంవత్సరి క్షమ ను గురించి నొక్కిచెప్తుంది. ఎవ్వరి పట్ల ద్వేష భావం తలెత్తకుండు గాక. దయ భావన మరియు సోదరత్వ భావన లు ఎల్లకాలం వర్ధిల్లు గాక.’’ అని పేర్కొన్నారు.
*****
DS/ST
(Release ID: 1855819)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Odia
,
Tamil
,
Malayalam