ప్రధాన మంత్రి కార్యాలయం

భుజ్ లో రూ.4400 కోట్ల విలువ గ‌ల ప్రాజెక్టుల‌ను ప్రారంభించి శంకుస్థాప‌న చేసిన‌ ప్ర‌ధాన‌మంత్రి


స్మృతివ‌న్ మెమోరియ‌ల్ ను కూడా ప్రారంభించిన ప్ర‌ధాన‌మంత్రి

“గుజ‌రాత్ లోని క‌చ్ ప్రాంతం, యావ‌త్ భార‌త‌దేశంలో ప్ర‌జ‌ల బాధ‌ల‌ను పంచుకుంటున్నందుకు చిహ్నం స్మృతివ‌న్ మెమోరియ‌ల్‌, వీర్ బాల్ స్మార‌క్‌”

“క‌చ్ ఎన్న‌టికీ సొంత కాళ్ల మీద నిల‌దొక్కుకోలేదు అన్న వారెంద‌రో ఉన్నారు. కాని నేడు క‌చ్ ప్ర‌జ‌లు ఆ ముఖ‌చిత్రాన్ని పూర్తిగా మార్చి వేశారు”

“2001లో మ‌ర‌ణం, వైప‌రీత్యాల‌కు మ‌ధ్య మ‌నం చేసుకున్న సంక‌ల్పాలున్నాయి. వాటిని మ‌నం గుర్తించాం. అలాగే నేడు మ‌నం సంక‌ల్పం చేసుకుంటే 2047 నాటికి ఆ సంక‌ల్పాలు పూర్త‌వుతాయి”

“క‌చ్ నిల‌దొక్కుకోవ‌డ‌మే కాదు, యావ‌త్ గుజ‌రాత్ ను కొత్త శిఖ‌రాల‌కు చేర్చింది”

“గుజ‌రాత్ ప్ర‌కృతి వైప‌రీత్యం వ‌ల్ల ఏర్ప‌డిన న‌ష్టాన్ని దిద్దుకునే ప్ర‌య‌త్నం చేస్తుంటే అదే స‌మ‌యంలో కుట్ర‌ల శ‌కం ప్రారంభ‌మ‌యింది. దేశంలోను, ప్ర‌పంచంలోను గుజ‌రాత్ ను అప్ర‌తిష్ఠ పాలు చేయ‌డం ద్వారా రాష్ర్టానికి పెట్టుబ‌డుల‌ను నిలువ‌రించేందుకు ఒక దాని వెనుక‌గా ఒక కుట్ర ప‌న్నారు:

“ధోలావిరాలో ప్ర‌తీ ఒక్క ఇటుక మ‌న ప్రాచీనుల‌ నైపుణ్యం, జ్ఞానం, సైన్స్ ను ప్ర‌ద‌ర్శిస్తుంది”

“స‌బ్ కా ప్ర‌యాస్ ద్వారా అర్ధ‌వంత‌మైన మార్పున‌కు చ‌క్క‌ని ఉదాహ‌ర‌ణ క‌చ్ అభివృద్ధి”

Posted On: 28 AUG 2022 2:35PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ నేడు గుజరాత్ లోని భుజ్ లో రూ.4400 కోట్ల విలువ ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాప చేశారు. అంతకు ముందు భుజ్ జిల్లాలోనే ఆయ స్మృతి న్ మెమోరియల్ ను కూడా ప్రారంభించారు.

సందర్భంగా హిరంగ నుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ మాట్లాడుతూ భుజ్ లోని స్మృతి న్ మెమోరియల్‌, అంజర్ లోని వీర్ బాల్ స్మారక్ గుజరాత్ లోని చ్ ప్రలు, యావత్ భార ప్రలు అనుభవిస్తున్న బాధను ప్రలందరూ పంచుకుంటున్నారనేందుకు సంకేతన్నారు. అంజర్ లో స్మారకం నిర్మించాలన్న ఆలోచ చ్చినప్పుడే స్వచ్ఛంద ని అంటేర్ సేవ ద్వారా దాని నిర్మాణం పూర్తి చేయాలన్న సంకల్పం చేసుకున్నారు. భారీ వినాశాన్ని మిగిల్చిన భూకంపంలో ప్రాణాలు కోల్పోయిన వారికి గుర్తుగా మెమోరియల్ ను అంకింతం చేస్తున్నట్టు చెప్పారు. ప్రలందించిన హృదపూర్వ స్వాగతానికి ఆయ కృతజ్ఞలు తెలిపారు.

నేడు హృదయంలో చ్చిన లు భావేద్వేగాలను ఆయ గుర్తు చేసుకుంటూ ణించిన వారందరికీ గుర్తుగా నిర్మించిన స్మృతి న్ మెమోరియల్ తంలో హిరోషిమాలో నిర్మించిన 9/11 మెమోరియల్ కు మానమైనన్నారు. మెమోరియల్ ను సందర్శించాలని ప్రలు, పాఠశాల విద్యార్థులను ఆయ అభ్యర్థిస్తూ అప్పుడే ప్రకృతికి సంబంధించిన ప్రర్త‌, తుల్య ప్రతీ ఒక్కరికీ తెలుస్తుందని చెప్పారు.

భారీ విధ్వంసాన్ని మిగిల్చిన భూకంపం గురించి ప్రధానమంత్రి గుర్తు చేస్తూ భూకంపం ఏర్పడిన రెండో రోజునే నేను ఇక్కకు చేరాను. నేను అప్పటికి ముఖ్యమంత్రిని కూడా కాను, ఒక సాధారపార్టీ కార్యర్తను ఎంత మంది ప్రకు నేను విధంగా హాయం అందించనేది కూడా స్పష్టం కాలేదు. దుఃఖ యంలో నేను మీతో ఉన్నాను అనే రోసా ఇవ్వాలని మాత్రమే నిర్ణయించుకున్నాను. నేను ముఖ్యమంత్రి అయిన ర్వాత సేవానుభవం నాకు ఎంతో ఉపయోగడింది అని చెప్పారు. ప్రాంతంతో ను లోతైన‌, సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సంక్షోభంలో ప్రాణాలు కోల్పోయిన వారందరికీ ఆయ నివాళి అర్పించారు.

చ్ కు ఎల్లప్పుడూ ఒక ప్రత్యేకతను నేను చు ప్రస్తావిస్తూ ఉంటాను. ఒక నిషి రోడ్డు మీద డుస్తూ ఒక ను పంచుకుంటే దాన్ని హావృక్షంగా యారుచేసేందుకు మొత్తం చ్ అంతా కృషిలో పాల్గొంటుంది. చ్ లో నిపించే ఆచణీయ విధానాలే ప్రాంతంపై ప్రతీ ఒక్క అనుమానం, అంచనా ప్పు అని నిరూపిస్తాయి. అలాగే చ్ ఎప్పటికీ కాళ్ల మీద తాను నిలలేదు అన్న వారున్నారు. కాని చ్ ప్రలు ఆలోచను పూర్తిగా మార్చి వేశారుఅని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు. భూకంపం అనంతరం చ్చిన తొలి దీపావళి పండుగ నాడు ప్రాంత ప్రకు సంఘీభావంగా తాను, కేబినెట్ రులు ప్రాంతంలో డిపినట్టు చెప్పారు. “వాలుతో కూడిన యంలో వైపరీత్యాన్ని ఒక అవకాశంగా లుచుకోవాలని (ఆపదా సే అవర్‌) సంకల్పం ప్రటించాం. 2047 సంవత్సరం నాటికి భారదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని ఎర్రకోట బురుజుల నుంచి నేను ప్రటించానంటే వైపరీత్యానికి, ణానికి ధ్య నం చేసుకున్న తీర్మానాల గురించి కూడా ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. తీర్మానాలు నేడు సాకారం అయ్యాయి. అదే విధంగా రోజు నం చేసుకున్న సంకల్పాలు 2047 నాటికి ప్పకుండా సాకారం అవుతాయి అన్నారు.

2001లో భూకంపం సృష్టించిన భారీ విధ్వంసం అనంతరం చ్ లో రిగిన అద్భుతమైన ని గురించి మాట్లాడుతూ 2003 సంవత్సరంలో అక్క ఏర్పాటైన క్రాంతిగురు శ్యామ్ జీ కృష్ణ ర్మ విశ్వవిద్యాలయం నిర్వలో 35 పైగా కొత్త ళాశాలలు ఏర్పాటయ్యాయన్నారు. భూకంపాలను ట్టుకునే జిల్లా ఆస్పత్రి, 200 క్లినిక్ లు ఏర్పాటయ్యాయని, నీటి కొర కారణంగా రోజుల్లో వినిపించే ఆర్తనాదాలకు భిన్నంగా విత్ర ర్మదా ది నుంచి స్వచ్ఛమైన మంచినీరు అందుతోందని ఆయ చెప్పారు. “ ప్రాంతంలో నీటి ద్రకు తీసుకున్న ర్యను వివరించారు. చ్ ప్ర ఆశీస్సులతో ప్రాంతంలోని అన్ని కీల ప్రదేశాలను ర్మదా దితో అనుసంధానం చేయడం రిగింది. చ్‌-భుజ్ కెనాల్ ప్రాంతంలోని రైతులు, ప్రకు ఎంతో ప్రయోజరంగా ఉంది అన్నారు. గుజరాత్ లో పళ్ల ఉత్పత్తిలో అగ్రగామిగా మారినందుకు ఆయ చ్ ప్రను అభినందించారు. అలాగే శువుల పెంపకం, పాల ఉత్పత్తిలో సాధించిన అసాధార విజయాలను అభినందించారు. “చ్ సొంతంగా కోలుకోవమే కాదు, గుజరాత్ మొత్తాన్ని కొత్త శిఖరాలకు చేర్చింది అన్నారు.

ఒకదాని వెన ఒకటిగా గుజరాత్ ఎదుర్కొన్న సంక్షోభాల గురించి ఆయ గుర్తు చేశారు. “ప్రకృతి వైపరీత్యం ల్ల ఏర్పడిన ష్టం నుంచి డేందుకు గుజరాత్ కృషి చేస్తుండగా కుట్ర ర్వం ప్రారంభయింది. దేశంలోను, ప్రపంచంలోను గుజరాత్ ను అప్రతిష్ఠ పాలు చేసి పెట్టుబడులు రాకుండా నిరోధించేందుకు ఒక దాని వెనుక ఒకటిగా కుట్రలు న్నారుఅని చెప్పారు. “అంత ప్రతికూల వాతావణాన్ని ఒక క్క ఎదుర్కొంటూనే రోపక్క గుజరాత్ వైపరీత్య నిర్వ ట్టం ఆమోదించి, అలాంటి ట్టం రూపొందించిన తొలి రాష్ట్రంగా గుజరాత్ విధంగా నిలిచిందిఅని ప్రధానమంత్రి తెలియచేశారు. ట్టం స్ఫూర్తితోనే దేశం మొత్తంలో అదే హా ట్టాలు రూపొందించాయి. ట్టమే నేడు మ్మారి కాలంలో ప్రతీ ఒక్క ప్రభుత్వానికి హాయకారిగా నిలిచింది అన్నారు. గుజరాత్ ను అప్రతిష్ఠ పాలు చేసే అలాంటి ప్రయత్నాలన్నింటినీ ఎదుర్కొంటూనే గుజరాత్ పారిశ్రామికాభివృద్ధిలో కొత్త కాన్ని చించిందని, కృషిలో అతి పెద్ద బ్ధిదారు చ్ ప్రాంతని ఆయ వివరించారు.

చ్ లో నేడు ప్రపంచంలోనే భారీ సిమెంట్ ప్లాంట్లున్నాయని, పైప్ యారీలో కూడా ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నని, చ్ లో ప్రపంచంలోనే రెండో పెద్ద టెక్స్ టైల్ ప్లాంట్ ఉన్నని, ఆసియాలోనే తొలి సెజ్ చ్ లోనే ఏర్పాటయిందని ఆయ అన్నారు. భారదేశం వాణా చేస్తున్న స్తువుల్లో 30 శాతం స్తువులు కాండ్లా, ముంద్రా పోర్టుల నుంచే వాణా అవుతాయని, దేశం ఉత్పత్తి చేసే ఉప్పులో 30 శాతం ఇక్కడే ఉత్పత్తి అవుతుందని ఆయ తెలిపారు. చ్ లో 2500 మెగావాట్ల సౌర‌, విద్యుత్ ఉత్పత్తి అవుతోందని, అతి పెద్ద హైబ్రిడ్ సోలార్ పార్క్ కూడా చ్ లోనే ఏర్పాటవుతోందని అన్నారు. దేశంలో ప్రస్తుతం సాగుతున్న రిత వాయు ప్రచారంలో గుజరాత్ పెద్ద పాత్ర పోషిస్తోందని చెప్పారు. గుజరాత్ ప్రపంచంలో రిత రాజధానిగా అభివృద్ధి చెందుతున్నప్పుడు దానిలో చ్ అతి పెద్ద వాటా అందిస్తుందన్నారు.

తాను ఎర్రకోట బురుజుల నుంచి ప్రటించిన పంచప్రాణాల్లో ఒకటైన వారత్వ సంప ట్ల ర్వడం గురించి ప్రస్తావిస్తూ చ్ సుసంపన్న‌, మున్న స్థితి గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ధోలావిరా నిర్మాణానికి రంలోని నైపుణ్యాల గురించి ప్రస్తావిస్తూధోలావిరాకు ప్రపంచ వారత్వం ప్రదేశంగా ఏడాది గుర్తింపు భించింది. ధోలావిరాలోని ప్రతీ ఒక్క ఇటుక అక్కడి నైపుణ్యాలు, జ్ఞానం, ప్రాచీనుల శాస్త్రవిజ్ఞానం గురించి చాటి చెబుతాయి అన్నారు. దీర్ఘకాలంగా విస్మరించిన స్వాతంత్ర్య యోధులను గౌరవించుకోవడం కూడా వారత్వంలో భాగమేనన్నారు. శ్యామ్ జీ కృష్ణ ర్మ జ్ఞాపకాలు తిరిగి తీసుకురావడం, మాండ్విలో మెమోరియల్ నిర్మాణం, ఐక్యతా విగ్ర నిర్మాణం కూడా దిశగా తీసుకున్న ప్రధాన ర్యలేనని చెప్పారు.

బ్ కా ప్రయాస్ ద్వారా అర్ధవంతమైన మార్పునకు చ్ అభివృద్ధి క్కని ఉదాహ అని ప్రధానమంత్రి అన్నారు. “చ్ ఒక ప్రాంతం కాదు, ఒక స్ఫూర్తి, జీవ భావం. ఆజాదీ కా అమృత్ కాల సంకల్పాల సిద్ధికి చ్ ఒక మార్గం చూపుతుంది అన్నారు.

గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర టేల్‌, పార్లమెంటు భ్యుడు శ్రీ సిఆర్ పాటిల్‌, శ్రీ వినోద్ ఎల్ చావ్ డా, గుజరాత్ అసెండ్లీ స్పీకర్ డాక్టర్ నిర్మాబెన్ ఆచార్య‌, రాష్ట్ర మంత్రులు శ్రీ కిరీట్ సింగ్ వాఘేటా, శ్రీ జితూ భాయ్ చౌధరి కార్యక్రమంలో పాల్గొన్న వారిలో ఉన్నారు.

ప్రాజెక్టుల వివరాలు

భుజ్ జిల్లాలో స్మృతివన్ మెమోరియల్ ను ప్రధానమంత్రి ప్రారంభించారు. ప్రధానమంత్రి మాన పుత్రిక అయిన స్మృతివనం ఒక సానుభూతికి గుర్తుగా నిర్మించిన ఒక నిర్మాణం. భుజ్ కేంద్రంగా 2001లో చ్చిన పెను భూకంపంలో13000 మంది ణించిన అనంతరం ప్రలు ప్రర్శించిన సంయ క్తికి గుర్తింపుగా 470 ఎకరాల్లో దీన్ని నిర్మించారు. భూకంపంలో ణించిన వారి పేర్లన్నీ స్మారకంపై చెక్కారు.

స్మృతివనం భూకంప మ్యూజియంను ఏడు విభాగాలుగా విభజించారు. అవి రీ ర్త్, రీ డిస్కర్‌, రెస్టోర్‌, రీబిల్డ్, రీ థింక్‌, రిలీవ్‌, రెన్యూ. రీబర్త్ పేరిట నిర్మించిన మొదటి బ్లాక్ భూమి రిణామక్రమం, ప్రతీ సారి సంక్షోభాన్ని ట్టుకోగలిగిన భూమి సామర్థ్యం తెలియచేస్తుంది. రెండో బ్లాక్ గుజరాత్ భౌగోళిక స్వభావాన్ని , రాష్ట్రం విధంగా ప్రకృతి వైపరీత్యాలకు ఆలవాలం అనేది వివరిస్తుంది. మూడో బ్లాక్ 2001 భూకంపం అనంతరం గుజరాత్ లో రిగిన హాయ ర్య గురించి తెలియచేస్తుంది. భూకంపం ఏర్పడిన వెనువెంటనే భారీ ఎత్తున వ్యక్తులు, సంస్థలు చేపట్టిన భారీ హాయ ర్యకు సంబంధించిన చిత్రాలు గ్యాలరీలో ఉంటాయి. నాలుగో బ్లాక్ లో గుజరాత్ పునర్మిర్మాణ చొరలు, 2001 భూకంపం అనంత విజ గాథలు వివరిస్తుంది. ఐద బ్లాక్ వివిధ కాల వైపరీత్యాలు, ఎలాంటి సందర్భంలో అయినా ఏదైనా వైపరీత్యం ఎదురయితే విష్యత్ సంసిద్ధ ర్యకు ఎలా సిద్ధం కావాలి అనేది సందర్శకులకు సూచిస్తుంది. ఆరో బ్లాక్ ఒక సిమ్యులేటర్ హాయంతో భూకంపం అనుభవం నుంచి కి ఊర ల్పిస్తుంది. ఇందులోని 5డి సిమ్యులేటర్ అంత భారీ భూకంపం ఏర్పడితే నిపించే క్షేత్ర స్థాయి వాస్తవాల గురిచి జీవ అనుభవం అందిస్తుంది. ఏడో బ్లాక్ లో భూకంపం నాటి వైపరీత్యంలోని మృతులను సందర్శకులు గుర్తు చేసుకుని శ్రద్ధాంజలి టించే స్థలం ఉంటుంది.

భుజ్ లో రూ.4400 కోట్ల పెట్టుబడితో చేపట్టిన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాప చేశారు. ర్దార్ రోవర్ ప్రాజెక్టుకు చెందిన చ్ బ్రాంచ్ కాల్వను ప్రధానమంత్రి ప్రారంభించారు. కాల్వ పొడవు 357 కిలోమీటర్లు. కాల్వలో కొంత భాగాన్ని ప్రధానమంత్రి 2017లో ప్రారంభించగా మిగిలిన భాగాన్ని ఇప్పుడు ప్రారంభించారు. ఇది చ్ ప్రాంతంలో నీటి పారుద తిని ల్పించడంతో పాటు చ్ జిల్లాలోని 948 గ్రామాలకు మంచినీరు కూడా అందిస్తుంది. ప్రధానమంత్రి ప్రారంభిస్తున్న ఇత ప్రాజెక్టుల్లో ర్హద్ డెయిరీలో ఆటోమేటిక్ పాల ప్రాసెసింగ్‌, ప్యాకింగ్ ప్లాంట్‌; భుజ్ లో రీజినల్ సైన్స్ సెంటర్‌; గాంధీధామ్ లో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ న్వెన్షన్ సెంటర్‌; అంజర్ లో వీర్ బాల్ స్మారక్; త్రానాలో 2 బ్ స్టేషన్లు ఉన్నాయి. ఇవి కాకుండా భుజ్‌-భీమ్ సాగర్ రోడ్డు హా రూ.1500 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాప చేస్తారు.

 

 

Gratitude to the people of Bhuj for their warm reception. Speaking at launch of development projects. https://t.co/FuMn5oM1kH

— Narendra Modi (@narendramodi) August 28, 2022

आज मन बहुत सारी भावनाओं से भरा हुआ है।

भुजियो डूंगर में स्मृतिवन मेमोरियल, अंजार में वीर बाल स्मारक का लोकार्पण कच्छ की, गुजरात की, पूरे देश की साझी वेदना का प्रतीक है।

इनके निर्माण में सिर्फ पसीना ही नहीं लगा बल्कि कितने ही परिवारों के आंसुओं ने इसके ईंट-पत्थरों को सींचा है:PM

— PMO India (@PMOIndia) August 28, 2022

मुझे याद है, भूकंप जब आया था तो उसके दूसरे दिन ही यहां पहुंच गया था।

तब मैं मुख्यमंत्री नहीं था, साधारण सा कार्यकर्ता था।

मुझे नहीं पता था कि मैं कैसे और कितने लोगों की मदद कर पाउंगा।

लेकिन मैंने ये तय किया कि मैं यहां आप सबके बीच में रहूँगा: PM @narendramodi

— PMO India (@PMOIndia) August 28, 2022

कच्छ की एक विशेषता तो हमेशा से रही है, जिसकी चर्चा मैं अक्सर करता हूं।

यहां रास्ते में चलते-चलते भी कोई व्यक्ति एक सपना बो जाए तो पूरा कच्छ उसको वटवृक्ष बनाने में जुट जाता है।

कच्छ के इन्हीं संस्कारों ने हर आशंका, हर आकलन को गलत सिद्ध किया: PM @narendramodi

— PMO India (@PMOIndia) August 28, 2022

ऐसा कहने वाले बहुत थे कि अब कच्छ कभी अपने पैरों पर खड़ा नहीं हो पाएगा।

लेकिन आज कच्छ के लोगों ने यहां की तस्वीर पूरी तरह बदल दी है: PM @narendramodi

— PMO India (@PMOIndia) August 28, 2022

2001 में पूरी तरह तबाह होने के बाद से कच्छ में जो काम हुए हैं, वो अकल्पनीय हैं।

कच्छ में 2003 में क्रांतिगुरू श्यामजी कृष्णवर्मा यूनिवर्सिटी बनी तो वहीं 35 से भी ज्यादा नए कॉलेजों की भी स्थापना की गई है: PM

— PMO India (@PMOIndia) August 28, 2022

एक दौर था जब गुजरात पर एक के बाद एक संकट आ रहे थे।

प्राकृतिक आपदा से गुजरात निपट ही रहा था, कि साजिशों का दौर शुरु हो गया: PM @narendramodi

— PMO India (@PMOIndia) August 28, 2022

देश और दुनिया में गुजरात को बदनाम करने के लिए, यहां निवेश को रोकने के लिए एक के बाद एक साजिशें की गईं।

ऐसी स्थिति में भी एक तरफ गुजरात देश में डिजास्टर मैनेजमेंट एक्ट बनाने वाला पहला राज्य बना।

इसी एक्ट की प्रेरणा से पूरे देश के लिए भी ऐसा ही कानून बना: PM @narendramodi

— PMO India (@PMOIndia) August 28, 2022

देश में आज जो ग्रीन हाउस अभियान चल रहा है, उसमें गुजरात की बहुत बड़ी भूमिका है।

इसी तरह जब गुजरात, दुनिया भर में ग्रीन हाउस कैपिटल के रूप में अपनी पहचान बनाएगा, तो उसमें कच्छ का बहुत बड़ा योगदान होगा: PM @narendramodi

— PMO India (@PMOIndia) August 28, 2022

हमारे कच्छ में क्या नहीं है।

नगर निर्माण को लेकर हमारी विशेषज्ञता धौलावीरा में दिखती है।

पिछले वर्ष ही धौलावीरा को वर्ल्ड हैरिटेज साइट का दर्जा दिया गया है। धौलावीरा की एक-एक ईंट हमारे पूर्वजों के कौशल, उनके ज्ञान-विज्ञान को दर्शाती है: PM @narendramodi

— PMO India (@PMOIndia) August 28, 2022

कच्छ का विकास, सबका प्रयास से सार्थक परिवर्तन का एक उत्तम उदाहरण है।

कच्छ सिर्फ एक स्थान नहीं है, बल्कि ये एक स्पिरिट है, एक जीती-जागती भावना है।

ये वो भावना है, जो हमें आज़ादी के अमृतकाल के विराट संकल्पों की सिद्धि का रास्ता दिखाती है: PM

— PMO India (@PMOIndia) August 28, 2022

 

*****

 

DS/TS



(Release ID: 1855208) Visitor Counter : 142