ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పారసీ నూతన సంవత్సరం సందర్భం లో ప్రజల కు శుభాకాంక్ష లు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 16 AUG 2022 10:13AM by PIB Hyderabad

పారసీ నూతన సంవత్సరం సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘పారసీ కొత్త సంవత్సర శుభాకాంక్ష లు. రాబోయే సంవత్సరం ఆనందాన్ని, సమృద్ధి ని, మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు గాక. నౌరోజ్ ముబారక్.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1852281) आगंतुक पटल : 212
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam