ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హై జంప్ లో భారతదేశాని కి తొలి పతకాన్ని గెలిచినందుకు శ్రీ తేజస్విన్  శంకర్ కుఅభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 04 AUG 2022 9:55AM by PIB Hyderabad

హై జంప్ లో భారతదేశాని కి ఒకటో పతకాన్ని గెలిచినందుకు శ్రీ తేజస్విన్ శంకర్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలను తెలియజేశారు. హై జంప్ లో శ్రీ తేజస్విన్ శంకర్ సాధించినటువంటి ఈ కాంస్య పతకం కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) 2022 లో ట్రాక్ ఎండ్ ఫీల్డ్ లో భారతదేశాని కి లభించిన మొట్టమొదటి పతకం.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘శ్రీ తేజస్విన్ శంకర్ చరిత్ర ను లిఖించారు. ఆయన కామన్ వెల్థ్ గేమ్స్ (సిడబ్ల్యుజి) లో హై జంప్ పోటీ లో మనకు ప్రథమ పతకాన్ని సంపాదించి పెట్టారు. కాంస్య పతకాన్ని గెలుచుకొన్నందుకు గాను ఆయన కు ఇవే అభినందన లు. ఆయన ప్రయాసల ను చూస్తే గర్వం గా ఉంది. ఆయన భావి ప్రయత్నాల లోనూ రాణించాలి అని ఆకాంక్షిస్తున్నాను. ఆయన సాఫల్యాన్ని అందుకొంటూ ఉండు గాక.’’ అని పేర్కొన్నారు.

*****

DS/TS

 

 


(रिलीज़ आईडी: 1848256) आगंतुक पटल : 171
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam