ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ పింగళి వెంకయ్య కు ఆయన జయంతి నాడు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
02 AUG 2022 10:16AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రీ పింగళి వెంకయ్య కు ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని సమర్పించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మహనీయుడు శ్రీ పింగళి వెంకయ్య కు ఆయన జయంతి నాడు నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. మనం ఎంతగానో గర్వపడేటటువంటి త్రివర్ణ పతాకాన్ని అందించేందుకు ఆయన చేసిన ప్రయాసల కు గాను మన దేశ ప్రజలు ఆయన కు ఎల్లప్పటికీ రుణపడి ఉంటారు. మువ్వన్నెల జెండా ద్వారా శక్తి ని మరియు ప్రేరణ ను అందుకొంటూ, మనం దేశం యొక్క ప్రగతి కోసం కార్యాలను కొనసాగిద్దాం.’’ అని పేర్కొన్నారు.
*****
DS/TS
(रिलीज़ आईडी: 1847302)
आगंतुक पटल : 333
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam