ప్రధాన మంత్రి కార్యాలయం

పదో తరగతి ఫలితాల ను సిబిఎస్ఇ ప్రకటించిన అనంతరం విద్యార్థుల కు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 22 JUL 2022 5:24PM by PIB Hyderabad

పదో తరగతి ఫలితాల ను సిబిఎస్ఇ ప్రకటించిన అనంతరం విద్యార్థుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలను తెలియజేశారు.

 

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘సిబిఎస్ఇ పదో తరగతి పరీక్షల లో ఉత్తీర్ణులు అయిన విద్యార్థులు అందరి కి ఇవే నా అభినందన లు. వారు భవిష్యత్తు లో ఫలప్రదమైన విద్య యాత్ర ను జరపాలి అని నేను కోరుకొంటున్నాను. ఈ యువత రాబోయే కాలం లో సాఫల్యం తాలూకు సరికొత్త శిఖరాల ను తప్పక అందుకొంటారన్న నమ్మకం నాకు కలుగుతున్నది.’’ అని పేర్కొన్నారు.

 

I congratulate all those who have passed their CBSE Class X exams. I wish them a fruitful academic journey ahead. I am certain these youngsters will scale new heights of success in the coming times.

— Narendra Modi (@narendramodi) July 22, 2022

*****



(Release ID: 1844485) Visitor Counter : 113