ప్రధాన మంత్రి కార్యాలయం
ఈద్- ఉల్- అజ్ హా సందర్భం లో ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
10 JUL 2022 9:07AM by PIB Hyderabad
ఈద్- ఉల్- అజ్ హా సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘ఈద్ ముబారక్. ఈద్- ఉల్- అజ్ హా నాడు ఇవే శుభాకాంక్షలు. ఈ పండుగ రోజు మానవ జాతి కి శుభం కలగడం కోసం సామూహిక శ్రేయం మరియు సమృద్ధి ల భావన ను పెంపొందింపచేసే దిశ లో కృషి చేయడానికి మనకు ప్రేరణ ను అందిస్తూ ఉండుగాక.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(Release ID: 1840551)
Visitor Counter : 108
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam