ప్రధాన మంత్రి కార్యాలయం

ఈద్- ఉల్- అజ్ హా సందర్భం లో ప్రజల కుశుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 10 JUL 2022 9:07AM by PIB Hyderabad

ఈద్- ఉల్- అజ్ హా సందర్భం లో ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఈద్ ముబారక్. ఈద్- ఉల్- అజ్ హా నాడు ఇవే శుభాకాంక్షలు. ఈ పండుగ రోజు మానవ జాతి కి శుభం కలగడం కోసం సామూహిక శ్రేయం మరియు సమృద్ధి ల భావన ను పెంపొందింపచేసే దిశ లో కృషి చేయడానికి మనకు ప్రేరణ ను అందిస్తూ ఉండుగాక.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/ST



(Release ID: 1840551) Visitor Counter : 108