ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ అమర్ నాథ్ గుహ సమీపం లో ఆకస్మికంగాకుండపోత వర్షం కురిసిన ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
08 JUL 2022 9:26PM by PIB Hyderabad
అమర్ నాథ్ గుహ సమీపం లో ఆకస్మికం గా కుండపోత వర్షం కురిసిన ఘటన లో ప్రాణ నష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘శ్రీ అమర్ నాథ్ గుహ సమీపం లో ఆకస్మికం గా కుండపోత వర్షం కురిసిన సంగతి తెలిసి వ్యథ చెందాను. ఈ ఘటన లో ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు ఇదే నా సంతాపం. శ్రీ @manojsinha_ Ji తో మాట్లాడడం తో పాటు గా స్థితి ని గురించి వివరాలు అడిగి తెలుసుకొన్నాను. రక్షణ మరియు సహాయక కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. బాధితుల కు చేతనైన అన్ని విధాలుగాను సహాయాన్ని అందించడం జరుగుతున్నది.’’ అని పేర్కొన్నారు.
Anguished by the cloud burst near Shree Amarnath cave. Condolences to the bereaved families. Spoke to @manojsinha_ Ji and took stock of the situation. Rescue and relief operations are underway. All possible assistance is being provided to the affected.
— Narendra Modi (@narendramodi) July 8, 2022
***
DS/AK
(रिलीज़ आईडी: 1840323)
आगंतुक पटल : 128
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam