ప్రధాన మంత్రి కార్యాలయం
మణిపుర్ లో కొండ చరియలు విరిగిపడటం వల్ల తలెత్తిన స్థితి ని సమీక్షించినప్రధాన మంత్రి
కేంద్రం నుంచి అన్ని విధాలైన సహాయం అందుతుందంటూ ప్రధాన మంత్రి హామీ నిఇచ్చారు
Posted On:
30 JUN 2022 3:53PM by PIB Hyderabad
మణిపుర్ ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరేన్ సింహ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న మాట్లాడారు; ఆ రాష్ట్రం లో కొండ చరియలు విరిగిపడిన దుర్ఘటన కారణం గా తలెత్తిన స్థితి ని సమీక్షించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మణిపుర్ ముఖ్యమంత్రి శ్రీ @NBirenSingh గారితో మాట్లాడాను; కొండచరియలు విరిగిపడ్డ దుర్ఘటన కారణం గా తలెత్తిన స్థితి ని సమీక్షించడం జరిగింది. కేంద్రం నుంచి సాధ్యమైన అన్ని విధాలు గాను మద్దతు అందుతుందంటూ హామీ ని ఇచ్చాను. బాధితులు క్షేమంగా ఉండాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.
ప్రియతముల ను కోల్పోయిన కుటుంబాల కు ఇదే నా సంతాపం. ఈ దుర్ఘటన లో గాయపడ్డ వారు త్వరగా కోలుకొందురు గాక.’’ అని పేర్కొన్నారు.
*****************
DS
(Release ID: 1838245)
Visitor Counter : 133
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam