ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పీలీభీత్లో దుర్ఘటన జరిగిన కారణం గా ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కుపరిహారం చెల్లింపున కు ఆమోదం తెలిపిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 23 JUN 2022 7:53PM by PIB Hyderabad

పీలీభీత్ లో దుర్ఘటన జరిగిన కారణం గా ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పరిహారం చెల్లింపునకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.
ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ఒ) ఒక ట్వీట్ లో -

‘‘పీలీభీత్ లో జరిగిన దుర్ఘటన లో ప్రాణాల ను కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికుల కు పిఎమ్ఎన్ఆర్ఎఫ్ నుంచి 2 లక్షల రూపాయల వంతు న పరిహారాన్ని చెల్లించడానికి ఆమోదం తెలిపారు. ఈ దుర్ఘటన లో గాయపడిన వ్యక్తుల కు ఒక్కొక్కరికి 50,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది.’’ అని పేర్కొంది.

 

***

DS/AK

 

 

 

 


(रिलीज़ आईडी: 1836717) आगंतुक पटल : 128
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam