ప్రధాన మంత్రి కార్యాలయం

ప్రధాన మంత్రి తో సమావేశమైన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి

Posted On: 11 MAY 2022 10:55PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జయ్ రాం ఠాకుర్ ఈ రోజు న న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -

‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @jairamthakurbjp ఇవాళ సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.

 



(Release ID: 1825086) Visitor Counter : 108