ప్రధాన మంత్రి కార్యాలయం
పరశురామ జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
03 MAY 2022 9:36AM by PIB Hyderabad
పరశురామ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ద్వారా ఇచ్చిన సందేశంలో:
‘‘పరశురామ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. భగవాన్ పరశురాముడు దయ, కరుణతోపాటు తన శౌర్యపరాక్రమాలతోనూ విశేష గౌరవం పొందాడు’’ అని ప్రధాని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1822440)
आगंतुक पटल : 166
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam